Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
పవార్లలో ఎవరిది పైచేయి?
మహారాష్ట్రలో పవార్ల యుద్ధం ఊహించిన మలుపులే తిరుగుతున్నది. శివసేన చీలిక ఉదంతాన్నే తలపిస్తున్నది అని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. కాని అందుకు భిన్నంగాను, వైవిధ్యం కూడినదిగాను పవార్ల వృత్తాంతం కొత్త మలుపులు, మెరుపులు...
ఇదేనా మీ అచ్చే దిన్…!?
ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ !
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల...
బిఆర్ఎస్ పార్టీ రైతుల టీమ్
అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్...
పవార్ను కలిసిన రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్సిపి వ్యవస్థాపక నేత శరద్పవార్ను కలుసుకున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం భేటీలో పాల్గొనేందుకు పవార్ ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశం ముగిసిన...
పార్లమెంటరీ కమిటీ భేటీ నుంచి విపక్ష వాకౌట్
న్యూఢిల్లీ : హోం మంత్రిత్వశాఖ సంబంధిత పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు గురువారం వాకౌట్ జరిపాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ పరిస్థితి విషమంగా ఉందని, దీనిపై చర్చించాల్సి ఉందని ప్యానల్...
రాజస్థాన్ తిరిగి కాంగ్రెసే..
న్యూఢిల్లీ : రాజస్థాన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా ఎదుర్కొంటుందని , తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేలా ముందుకు వెళ్లుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్లో అధికారంలో ఉండే...
అభివృద్ధితోనే బీఆర్ఎస్లో చేరికలు
పెద్దపల్లి: మారుమూల గ్రామాల అభివృద్ధితోనే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని నిమ్మనపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ...
హాట్ టాపిక్: సిఎం జగన్తో పొంగులేటి భేటీ
తాడేపల్లి: ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ...
బిజెపిపై పోరాటం చేసేది బిఆర్ఎస్ పార్టీయే
యాదాద్రి భువనగిరి : దేశ ప్రజల సంక్షేమం, రైతు అభివృద్ది కోసం బిజేపి పై పోరాటం చేసేది బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని డిసిసిబి చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి...
గాంధీభవన్లో ఘనంగా బోనాలు
హైదరాబాద్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు అధ్యక్షతన గాంధీభవన్లో ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...
రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల
వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...
మద్నూర్లో వేడెక్కుతున్న రాజకీయం
మద్నూర్: మద్నూర్లో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బిఆర్ఎస్ నాయకుల్లో సమన్వయ లోపంతో మండలంలో రాజకీయాలు రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ప్రభావం జుక్కల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పై...
బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దు:రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆయా పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని...
త్వరలో ధరణి ఫైల్స్ విడుదల చేస్తాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల...
బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దు
హైదరాబాద్: బిజెపిని, బిఆర్ఎస్ను వేరుగా చూడొద్దని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయా పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు...
ఓపిఎస్ కుమారుడి లోక్సభ ఎన్నిక చెల్లదు: మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వమ్ కుమారుడు, ఎఐఎడిఎంకె ఎంపి ఓపి రవీంద్రనాథ్కు ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్సభ ఎన్నికల్లో తేని నుంచి తెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు...
బిఎస్పీతో జత కట్టేందుకు హస్తం ఆరాటం
హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పోతులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం...
మహారాష్ట్రలో బాబాయ్ అబ్బాయ్ పవర్ వార్
ముంబై : రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ తొలిగించారు. తమదే...
హస్తంలో బిసిల లొల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సరికొత్త లొల్లి మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గాల కులాలకు చెందిన నా =యకులకు సగభాగం సీట్లివ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అందుకు తగినట్లుగా అధినాయకుల సమావేశాలు, చర్చ లు,...
నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్
హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల...