Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో బిజెపిది రాక్షస పాలన: బాల్కసుమన్
హైదరాబాద్: దేశంలో బిజెపి రాక్షస పాలన సాగిస్తోందని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అన్ని రంగాల నిపుణులు దేశానికి ఓ కొత్త నాయకుడు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు....
బిజెపి, కాంగ్రెస్ల అత్యాశ
మన ప్రధాన మంత్రి మోడీ, బి.జె.పి. పార్టీ దేశాధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి ప్రముఖులు హైదరాబాద్కు వచ్చారు, వెళ్లారు. వీరు వచ్చింది ఇంకో సంవత్సరన్నర కాలంలో...
మమత గర్జన
కోల్కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల...
అవమానించినా వెనక్కి తగ్గను
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనను ఎంతగా అవమానించినా ప్రజా సేవ మాత్రం ఆపనని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు గౌరవం ఇచ్చినా.... ఇవ్వకపోయినా ఏ...
రాజ్భవన్లో ఉంటూ రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ...
నీట్లో టాపర్స్గా 160మంది ఎస్సి గురుకుల విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్: బుధవారం రాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. మొత్తం 160 మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు...
దేశంలో రూ.2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్రావు...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్లు ఇస్తున్నారా?: హరీష్ రావు
హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అడిగారు. కూకట్ పల్లి...
సంక్షేమ పథకాలలో తెలంగాణ నెంబర్ వన్: గుత్తా
నల్గొండ: సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. దేశం మొత్తం సిఎం కెసిఆర్ నాయకత్వం...
జోడో యాత్ర కలిసొచ్చేనా?
ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం...
రాష్ట్రానికి ‘వరి సిరి’
ఇప్పటికే రికార్డు స్థాయిలో 62లక్షల ఎకరాల్లో నాట్లు
పలు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న వరినాట్లు సీజన్ ముగిసేసరికి
65లక్షలకు చేరే అవకాశం సిఎం కెసిఆర్ దూరదృష్టితో పెరిగిన జల వనరులు
పుష్కలంగా వర్షాలు.....
కాళోజీ అవార్డుకు చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మాక అవార్డు 2022కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు...
పేదవాళ్లకు ఇంటికో పింఛన్ ఇస్తున్నం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇచ్చే స్థాయికి తెలంగాణలో సంపద పెరగాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధి దారులకు కొత్త ఆసరా పింఛన్లను పంఫిణీ చేశారు....
కాంగ్రెస్, బిజెపి నేతలను పేటచెరువులో ముంచాలి: హరీష్ రావు
సిద్దిపేట: ఇవాళ చేపల పిల్లలను వదిలామని, కానీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కింద నీళ్లు లేక చెరువులు ఎండిపోయేవని, బోర్లు వేసి, మోటార్లు పెట్టి,...
కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’
తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం
గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు...
రాష్ట్రంలో బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్...
బుద్ధ వనంలో అంతర్జాతీయ బౌద్ధరామాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...
కాల గర్భంలోకి ఎర్రమంజిల్ కాలనీ
హైదరాబాద్: ఎర్రమంజిల్ కాలనీ కాల గర్భంలోకి కలిసిపోనుంది. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తో పాటు పలువురు ప్రముఖులు నివాసం ఉన్న ఈ కాలనీ ని నిమ్స్ కు ప్రభుత్వం అప్పగించింది. వెంటనే...
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహా లక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా...
దేశమంతటా ఉచిత విద్యుత్
కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపాయి మేలు చేశారా? పేదలు, సామాన్య ప్రజలు, రైతులంటే ఆయనకు చాలా చిన్నచూపు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా.....