Thursday, May 2, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search
Asaduddin Owaisi

భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ

అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
Suresh Raina Retires From All Formats of Cricket

క్రికెట్‌కు రైనా రిటైర్మెంట్..

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అతను ఐపిఎల్‌లో ఆడుతున్నాడు. తాజాగా...
Rahul Gandhi on Congress President election

రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్

రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్ రూ.500కే ఎల్‌పిజి సిలిండర్ గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ...
minister ktr fires on central government

ఏడాదిన్నరలో తిరగరాస్తాం: ట్విట్టర్ సవాల్‌ను స్వీకరించిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పోషకాహార లోపంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ రాస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ...
6 Killed As Car Runs Over Pilgrims In Gujarat

ఆరావళిలో కారు బీభత్సం.. ఆరుగురు మృతి

ఆరావళి: గుజరాత్‌లోని ఆరావళి జిల్లా మల్పూర్ ప్రాంతంలో శుక్రవారం యాత్రికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితులు సమీపంలోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ...
CM KCR meets Bihar CM Nitish Kumar

ఏకాభిప్రాయంతోనే ప్రధాని

మాది థర్డ్ ఫ్రంట్ కాదు..మెయిన్ ఫ్రంట్ మోడీ పాలనలో దేశం అధోగతి భారత్‌ను అభివృద్ధిపథంలో నడిపే ప్రభుత్వం రావాలి ప్రజల మధ్య కమలనాథులు విద్వేషం పెంచుతున్నారు ముక్త్త్ బిజెపితోనే దేశానికి విముక్తి తెలంగాణ...
Vadodara Clashes

గుజరాత్ లోని వడోదరలో మతఘర్షణలు

  వడోదర: గుజరాత్‌లోని వడోదరలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా రెండు మత వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన సున్నితమైన మాండ్వి ప్రాంతంలోని పానిగేట్ దర్వాజా మసీదు వద్ద గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతున్నప్పుడు...
BJP Mukt Bharat is goal of all of us:CM KCR

రాబోయేది రైతు ప్రభుత్వమే

‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులు ఉన్నారు. వారంతా ఆలోచించాలి. సమాజాన్ని చైతన్య పరచాలి. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నా. పెద్దపల్లి...
Ganesha idols prices are hike

లంబో’ధర దడ’

మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్‌టి...
Atal Bridge

అటల్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ

  అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తర్వాత ప్రారంభించారు. దాదాపు 300 మీటర్ల పొడవు మరియు 14 మీటర్ల...
Supreme Court reserves verdict on EWS Quota

బిల్కిస్ బానో కేసులో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11...
Fadnavis slams felicitation of Bilkis Bano Case Convicts

ఆ దోషులకు ఘనస్వాగతం కచ్చితంగా తప్పే: ఫడ్నవీస్

ముంబై : బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవించి వచ్చిన 11 మందికి ఘనస్వాగతం పలకడాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పు పట్టారు. ఈ దోషులను...
Indian geography questions and answers in telugu

కనుమలు-మైదానాలు

తీర మైదానాలు.. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అస్థిరమైన వెడల్పుగల తీర మైదానాలచే ఆక్రమించి ఉన్నాయి. ఇది పశ్చిమాన కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు 6000 కి.మీ...

బిల్కిస్ బానో కేసు… దోషుల విడుదలపై సుప్రీంలో సవాల్

న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి విడుదల కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. వారి విడుదలను...
Manish Sisodia Press Conference on BJP Operation Lotus

నేను బిజెపిలో చేరాలని దేబురింపు: మనీష్ సిసోడియా

  న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మద్యం పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై తనతో పాటు పలువురు ఎక్సైజ్ అధికారులపై నమోదైన కేసుకు సంబంధించి శుక్రవారం సిబిఐ తన ఇంటిపై దాడి...

ఇది ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక

మీటర్లు పెట్టే మోడీ కావాలా? వద్దని కొట్లాడుతున్న కెసిఆర్ కావాలా? మునుగోడు ఫలితం దేశానికి ఒక సందేశం.. ఇక్కడ దెబ్బ కొడితే నషాలానికి అంటాలి కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? దీనిపై...
Amul milk prices per liter Rs. 2 increase

అమూల్ పాలధరలు లీటర్‌కు రూ. 2 పెంపు

గుజరాత్ : అమూల్ తమ బ్రాండ్ల పాల ధరలను మంగళవారం పెంచింది. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ప్రస్తుత ధరలపై రూ.2అదనంగా పెంచింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్)...
4 Gujarat villages merged in Dadra

4 గుజరాత్ గ్రామాలు దాద్రాలో విలీనం

కేంద్ర హోంశాఖ చర్చలు న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా-నగర్ హవేలీ, దామన్-డయ్యూలకు గుజరాత్ రాష్ట్రంలోని కొంత స్థలాన్ని, నాలుగు గ్రామాలను బదిలీ చేయడంపై గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంత ప్రతినిధులతో కేంద్ర హోం...
Gujarat drugs factory raided

గుజరాత్ డ్రగ్స్ ఫ్యాక్టరీపై దాడి

బరూచ్: ముంబై యాంటీ నార్కొటిక్ సెల్ యూనిట్ మంగళవారం బరూచ్ జిల్లాలోని అంకలేశ్వర్‌లోని ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీ మీద దాడులు నిర్వహించింది. దాదాపు 513 కిలోగ్రాముల ఎండీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వాటి...
PM Modi's Mother Heeraben distributes National Flags

జాతీయ జెండాలను పంచిన ప్రధాని మోడీ మాతృమూర్తి..

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ శనివారం జాతీయ జెండాలను పంచిపెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె 100వ వసంతంలోకి స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని గుజరాత్ గాంధీనగర్ శివార్లలోని నివాసం వద్ద...

Latest News