Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
అవినీతి.. అక్రమమద్యాల బిజెపి
గుజరాత్ సభలో కేజ్రీవాల్ దాడి
బొడేలి (గుజరాత్ ) : భారతీయ జనతాపార్టీ అవినీతికి, కల్తీసారాకు పర్యాయపదం అయిందని, ఈ పార్టీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తిప్పికొట్టాలని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపు...
మహాత్ముని జన్మస్థలంలో వెంకయ్య నాయుడు పర్యటన..
అహ్మదాబాద్: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శనివారం తన ఒకరోజు పర్యాటనలో భాగంగా గుజరాత్లోని పోర్బందర్లో మహాత్మా గాంధీ జన్మస్థలాన్ని సందర్శించడంతోపాటు ద్వారకాలోని రెండు ఆలయాలలో పూజలు చేశారు. తదుపరి ఉప...
కొలనులో మునిగి ఐదుగురు పిల్లల మృతి
సురేంద్రనగర్: గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఒక కొలనులో మునిగి ఐదుగురు పిల్లలు మరణించారు. మృతులలో నలుగురు బాలికలు ఉన్నారు. నాలుగు నుంచి పదేళ్ల వయస్సు ఉన్న వీరంతా పొలాలలో పనిచేసే...
మోడీ పాలనలో విరోధాభాసలు
లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...
ఇడి అధికారాలపై ‘సుప్రీం’ తీర్పు!
మనీలాండరింగ్ (పిఎంఎల్ఎ) ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాలను సమర్ధిస్తూ, పిఎంఎల్ఎలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆందోళన...
తగలబడుతున్న భవనాలు -బిజెపి, కాంగ్రెస్
భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎంపిలు, ఎంఎల్ఎలకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో కమలానికి లేని సుగుణాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్తుగా దీనదయాళ్...
సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో
100 మెగావాట్ల నీటిపై తేలియాడే
సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో
‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమంలో
వినియోగదారులతో...
కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాలను రక్షిస్తున్నదెవరు..?
బిజెపికి రాహుల్ గాంధీ ప్రశ్న
న్యూఢిల్లీ: గుజరాత్లో కల్తీ మద్యం కారణంగా 42మంది పేదలు ప్రాణాలు కోల్పోగా..అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల అండదండలతోనే...
జవాన్ ను పొట్టన పెట్టుకున్న శివుడు భక్తులు
డెహ్రాడూన్: భారత జవాన్ ను శివుడు భక్తులు (కన్వారీ) పొట్టన పెట్టుకున్న సంఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది. ఆరుగురు భక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
తలసరి ఆదాయంలో మనదే పైచేయి
ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల రెట్టింపుకన్నా
ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం రెండింతలు కూడా పెరగలేదు
జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 1.9
రెట్లు ఎక్కువ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి...
రానున్న మూడురోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్ఘఢ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం...
ఆదివాసీ రాష్ట్రపతి
సంపాదకీయం: దేశ అత్యున్నత రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షక పీఠం అయిన రాష్ట్రపతి పదవికి మొదటి ఆదివాసీ ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన చరిత్రాత్మక సందర్భమిది. ఈ పదవికి యెన్నికైన రెండవ మహిళగానే గాక...
రాష్ట్రపతి ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్!
ముర్ముకు మద్దతుగా ఓటేసిన 126 మంది విపక్ష ఎంఎల్ఎలు, 17మంది ఎంపిలు
చివరికి కేరళలోనూ బోణీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి అభ్యర్థిగాద్రౌపది ముర్మును ఎంపిక చేసిన రోజునుంచే ఆమె ఘన...
ఇది మన దౌర్భాగ్యం
రాష్ట్రానికి వరద సాయంపై కేంద్రమంత్రి తప్పుడు లెక్కలు
ప్రత్యేక నిధులపై ఆయనకు అవగాహన లేదు
ఎలాంటి విపత్తు లేకుండానే ఎస్డిఆర్ఎఫ్ నిధులు వస్తాయి
అదనంగా కేంద్రం ఇచ్చిందేమీ లేదు
ఎన్డిఆర్ఎఫ్ నిధుల కింద 2018 నుంచి తెలంగాణకు పైసా...
విపత్తు సాయంలోనూ వివక్షే
బిజెపి పాలిత రాష్ట్రాలకు వేలాది కోట్లు
తెలంగాణకు ఐదేళ్లలో చిల్లిగవ్వ లేదు
ఎన్డిఆర్ఎఫ్ నిధుల మంజూరులో కేంద్రం సవతి తల్లి ప్రేమ
మోడీజీ సమాఖ్య స్ఫూర్తి
ఇదేనా?
భారీ వరదలతో తెలంగాణ సతమతమవుతు న్నప్పటికీ 2018...
‘పక్కా’ 90 సీట్లు.. హ్యాట్రిక్
టిఆర్ఎస్కు ఉన్న ప్రజాధారణకు
ప్రతిపక్షాల సర్వేలే నిదర్శనం రాష్ట్రం
పట్ల మోడీకి అంతులేని వివక్ష
గుజరాత్కు వరదలొస్తే భారీగా నిధులు
తెలంగాణకు పైసా విదల్చని కేంద్రం
బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్
అంటే మోడీ, ఇడీ...
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరదల పోటు
నాసిక్ జిల్లాలో ఆరుగురు గల్లంతు
గొండియాలో ఇద్దరు గల్లంతు
గుజరాత్లో 14 మంది మృతి
నాసిక్/అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంది వరదలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అనేక...
తెలంగాణలో ‘పవర్’ ఫుల్… ఛార్జీలు లెస్
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పవర్ లెస్..ఛార్జీలు ఫుల్
ఆ రెండు పార్టీల పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీల
పేరుతో ప్రజల వీపు విమానం మోత విద్యుత్
సంక్షోభంతో మూసివేత దిశగా వేలాది...
వచ్చే దశాబ్దం మనదే: కూ యాప్ సీఈవో
భారతదేశపు మొట్టమొదటి బహుభాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ అయిన 'కూ యాప్', ప్రారంభించినప్పటి నుండి వినూత్నమైన కొత్త ఫీచర్లతో సోషల్ మీడియా దిగ్గజాలకు సవాలు విసురుతోంది. భారతదేశం నుండి ప్రపంచానికి తయారు చేయబడిన ఈ...
సింధు నాగరికత పట్టణీకరణ
చన్హుదారో..
ఈ నగరం పాకిస్థాన్లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్షా జిల్లాలో ఉంది.
ఇచట త్రవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక+ రాయి).
ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక...