Home Search
అంతర్జాతీయ అవార్డు - search results
If you're not happy with the results, please do another search
ఐసిసి అవార్డుల నామినేషన్స్లో విరాట్ కోహ్లి హవా
ప్లేయర్ ఆఫ్ది డికేడ్ అవార్డు రేసులో అశ్విన్, మిథాలీ, డివిలియర్స్
దుబాయి: ప్రపంచ క్రికెట్లో తిరుగులేని బ్యాట్స్మన్గా కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి...
ఆ విషయంలో ఒకే ఒక్కడు… మన్మోహన్ సింగ్!
ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవీవిరమణ చేస్తున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా...
కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న భారతీయ విద్యార్థులు:పిఎం మోడీ
తిరుచిరాపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. 2014లో సుమారు 4,000 ఉన్న పేటెంట్లను ఇప్పుడు 50,000 పేటెంట్లకు తీసుకెళ్లిన ఘనతను భారతీయ ఆవిష్కర్తలు సాధించారని ప్రధాని అన్నారు....
పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం
హైదరాబాద్: సిగరెట్లు, బీడీ లు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రాహిత మాచన రఘునందన్ అభిప్రాయపడ్డారు. సిగరెట్ల...
విపక్షాలకు అజెండా లేదు
మన తెలంగాణ : తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రె స్, బిజెపి పార్టీలు ఒకటయ్యాయని బిఆర్ఎస్ పా ర్టీ అగ్రనాయకులు, మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్...
ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు
డా. ఎస్వి రామారావు పరిచయం అక్కరలేని ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు. ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన తెలుగువాడు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణత్వాన్ని సాధించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళావిమర్శకుడు, వ్యాస...
అన్నదాత
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ సారథి ఎంఎస్ స్వామినాథన్ అస్తమయం దేశానికి పూరించలేని లోటు. ఆయన మృతితో భారత దేశ చరిత్రలో ఒక మహోజ్వల అధ్యాయం ముగిసిపోయింది. దేశంలో ఆహార కొరతను...
సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
న్యూఢిల్లీ: దేశంలో ప్రజా శౌచాలయాల ప్రారంభకుడు, సులభ్ కాంప్లెక్స్ వ్యవస్థాపకుడు, టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగడించిన బిందేశ్వర్ పాఠక్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఒకనాడు పిల్లనిచ్చిన మామగారిచేత దూషణ, తిరస్కరణలు...
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు కన్నుమూత
న్యూఢిల్లీ : సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్...
మానవీయ కోణంలో సిఎం కెసిఆర్ పాలన
నల్గొండ:మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం కన్వెన్షన్...
‘బలగం’కు మొదటి హీరో దిల్రాజు
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు...
‘బలగం’ విశ్వ విజయ శతకం
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు...
మోడీ ప్రసంగమంతా అబద్దాలతో సాగింది
వరంగల్కు వచ్చి గురువింద గింజ సామెత మాట్లాడటం హాస్యాస్పదం : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి...
మోడీ మాటలు.. గురువింద గింజ సామెత.. రెండూ ఒకటే
హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వరంగల్ సభలో ప్రధాని...
తెలంగాణ నిర్మాణాలకు అరుదైన గౌరవం
నేడు మన తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘గ్రీన్ యాపిల్ అవార్డులను’...
ఊపిరి పై పగ బట్టే పొగాకు..
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా..తెలంగాణ అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం.మొన్న మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకున్నాo. ఉద్యమ స్పూర్తి తో తెలంగాణ సాధించుకున్నాం.అదే ఉద్యమ స్పూర్తితో ఊపిరి పై పగ...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
ప్రాణాలు తీసే పోగాకు మనకు అవసరమా: రఘునందన్
హైదరాబాద్: ఎన్నో అద్భుతాలను సృష్టించగల మేధస్సు ఉన్న మానవడు తన ఆర్యోగాన్ని క్షీణింపజేసే అవాంఛనీయమైన పొగాకు వ్యసనానికి గురికావడం అవసరమా అని ఎవరికీ వారు ప్రశ్నించుకోవాల్సి అవసరముందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు...
కదిలే కోవెల అమ్మ: మాచన
హైదరాబాద్: వంద దేవుల్లే,కలిసొచ్చినా, అమ్మా,నీ లా..గా చూడలేరమ్మా.!అంటూ..ఆమ్మ ప్రేమ శ్లాగించారు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.ఆదివారం నాడు వరల్డ్ మదర్స్...
ప్రపంచస్థాయిలో తెలుగువెలుగు
వాషింగ్టన్ : భారతీయ సంతతికి చెందిన ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణరావు (సిఆర్ రావు)కు ఆయన 102వ ఏట ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం దక్కింది. గణాంకశాస్త్రంలో ఆయన నిరంతర పరిశోధనలు, ఆవిష్కరణలకు గుర్తింపుగా...