Home Search
కల్వకుంట్ల తారక రామారావు - search results
If you're not happy with the results, please do another search
దేశాన్ని అమ్మేస్తున్నారు
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...
వంద లక్షల కోట్ల అప్పు ఏం చేశారు?
మన తెలంగాణ/సూర్యాపేట/హుజూర్నగర్/చండూరు : బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే.. కేంద్రం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం మంచి పనులు చేసిందని రాష్ట్ర...
నల్లగొండకు మహర్దశ
రూ.1544కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
మున్సిపాల్టీల అభివృద్ధికి 10 పాయింట్ల ఎజెండా, మాస్టర్ప్లాన్
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్
నలుగురు మంత్రులతో కలిసి శాఖల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన...
అభివృధ్ధి, సంక్షేమంలో దేశానికే తలమానికంగా సిరిసిల్ల జిల్లా: కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వెంటనే దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృధ్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించామని ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా...
ఈనెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం…
హైదరాబాద్: ఈనెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావిని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ...
చేనేతపై జిఎస్టి రద్దు చేయాలి: సుద్దాల అశోక్ తేజ
మన తెలంగాణ, హైదరాబాద్ : చేనేత మీద కేంద్రం విధించిన జిఎస్టిని రద్దు చేయాలని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ డిమాండ్ చేశారు. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి...
చేనేతకు ‘మరణ’శాసనం
దేవుని పేరిట రాజకీయాలు చేసేవారిని
నిలదీయండి కులం, మతం పేరిట
రాజకీయాలు వద్దు చేసిన అభివృద్ధి
ఎంటో బిజెపి నేతలను చూపమనండి
సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ
కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కెటిఆర్...
గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు కొత్తరూపు
రాష్ట్రంలో నూతన క్రీడా విధానం అమలు చేస్తాం
6 వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు
రాష్ట్ర క్రీడ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్ : అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు రాణించేలా రాష్ట్రంలో...
నిధులిస్తారా.. నిప్పులు పోస్తారా?
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: హైదరాబాద్కు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఇచ్చే నిధుల గురించి ఇప్పుడైనా ఏదైనా చెబుతారా?.. కాకుంటే.. వర్గాలు, మతాల పేరుతో జనాలను రెచ్చగొట్టి వెళ్తారో...
ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా, ఎలాంటి...
ఇచ్చింది ఎక్కువ.. వచ్చింది తక్కువ
ఎనిమిదేళ్లలో మనం ఇచ్చింది రూ.3,65,797కోట్లు..
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.1,68,000 కోట్లు
దేశానికి బువ్వ
పెడుతున్న రాష్ట్రాల్లో
మనకు 4వ స్థానం
ఆర్థిక స్వావలంబన
సాధించడం వల్లే
సంక్షేమ పథకాలు
ఐటి, పురపాలక శాఖ
మంత్రి...
ఎల్బి స్టేడియంలో కెటిఆర్ కప్ పోటీలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తూ.. క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం రాష్ట్ర పురపాలక, పరిశ్రమల ,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల...
అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ గుండెకాయ, రాష్ట్ర రాజదాని కేంద్రమైన హైదరాబాద్ మహానగరం గడిచిన 8 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం...
పేదరికమే కొలమానం
కులమేదైనా, మతమేదైనా అందరికీ సమన్యాయం
పేదల అభ్యున్నతే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్షం సంక్షేమ పథకాల్లో
దేశానికే మార్గదర్శకులం రైతు బీమా.. వారి కుటుంబాలకే ధీమా
సిరిసిల్ల ప్రగతి ట్రైనీ ఐఎఎస్లకే బోధనాంశం : మంత్రి...
జాతీయ పార్టీపై త్వరలో కీలక ప్రకటన
ఈనెల 18, 19న రాష్ట్ర కమిటీ సమావేశంలో వెల్లడి
ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ శ్రేణులకు కెటిఆర్ సమాచారం
సర్వే నివేదికల ఆధారంగానే గెలుపు గుర్రాలకే టికెట్లు
ఎన్నికలు ఎప్పుడైన రావొచ్చు.. సిద్ధంగా ఉండండి
ఖమ్మం జిల్లా నేతలకు కెటిఆర్...
దావోస్ లో సిఎం జగన్తో భేటీపై కెటిఆర్ ట్వీట్..
మన తెలంగాణ/హైదరాబాద్: విదేశీ గడ్డ మీద అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. “నా సోదరుడు...
పేదవారి సొంతింటి కలను సిఎం కెసిఆర్ నెరవేరుస్తున్నారు..
హైదరాబాద్: పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర గృహనిర్మాణ, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...
చైనాకే చెల్లింది….
2020 నాటికి
రైతుల ఆదాయాన్ని
డబుల్ చేస్తానన్న ప్రధాని
మోడీ విఫలమయ్యారు
దేశంలో 65% జనాభా
సాగుమీదే ఆధారపడింది
కానీ జిడిపిలో వ్యవసాయం
వాటా 15% మించలేదు
చైనా, ఇజ్రాయెల్
విధానాలపై అధ్యయనం
జరగాలి : ములుగు
ఉద్యాన వర్శిటీలో జరిగిన
మంత్రివర్గ ఉపసంఘం
భేటీలో మంత్రి కెటిఆర్
రైతు ఆదాయం రెట్టింపు
మరే...
మా పల్లెలకు దీటా?
మోడీ ఇచ్చిన పైసలతోనే అభివృద్ధి జరిగి ఉంటే
దేశంలోని మిగతా గ్రామాలలో మా పల్లెల వెలుగేదీ?
తెలంగాణ అభివృద్ధి దేశ ప్రగతికి
సోపానం
కరీంనగర్కు రూ.1000కోట్లు
తీసుకురా.. బండికి కెటిఆర్
సవాల్ దళిత...