Home Search
కల్వకుంట్ల తారక రామారావు - search results
If you're not happy with the results, please do another search
తుంగతుర్తి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు పూర్తి
సూర్యాపేట : గడిచిన 9 సంవత్సరాలలో తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో నేడు తుంగతుర్తి ప్రగతి నివేదన బహిరంగ సభకు ఏర్పాటు పూర్తి చేశారు. బుధవారం...
ఇరవై రాష్ట్రాలలో ఇలాంటి పాలన ఉందా?
న్యూఢిల్లీ: తెలంగాణ మోడల్ అంటే అన్ని వర్గాలను కలుపుకుని పోయే, సంపూర్ణమైన, సమతుల్యమైన అభివృద్ధి అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇది తమ పార్టీకి...
మనఊరు మనబడితో పాఠశాలకు మహర్దశ
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక వసతులు కల్పించి విద్యాబోధనలో నూతన సంస్కరణలు అమలు చేయుటకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బిఅర్ఎస్...
దేశానికే దిక్సూచిలా తెలంగాణ టెక్స్టైల్ పార్కులు: కెటిఆర్
వరంగల్ : రాష్ట్రంలో పక్కాగా నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు జరుగుతాయి. ప్రజల ఆశీర్వాదంతో కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక...
భవిష్యత్తులో మా సిఎం అభ్యర్థి కెటిఆర్
ఖమ్మం : రాష్ట్రంలో మున్సిపల్ పట్టణాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు...
కొవిడ్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తుల సమాచారం బహిర్గతం: టెలిగ్రామ్లో దర్శనం
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వేలాదిమంది భారతీయులకు సంబంధించిన పూర్తి సమాచారం బట్టబయలైంది. ఒక టెలిగ్రామ్ చానల్లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయుల సమాచారం బహిరంగంగా దర్శనమిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆధార్...
సిద్దిపేట తలాపున జలాశయాలు!
కాళేశ్వరం ప్రాజెక్టు 2016 మే 2న శంకుస్థాపన చేసి మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. 2019 జూన్ 21న సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం...
రేపు ములుగు జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటన
ములుగు : ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9గంటల 30 నిముషాలకు బేగంపేట నుంచి కెటిఆర్...
స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
మన తెలంగాణ/కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2వేల కోట్ల రూపాయలతో 3మిలియన్ టన్నుల...
ఓరియంట్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలి:కెటిఆర్
కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2 వేల కోట్ల రూపాయలతో 3 మిలియన్...
కెటిఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
హైదరాబాద్: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకు హాజరుకావాలని మంత్రి కెటిఆర్కు నిర్వాహకులు...
హుస్నాబాద్ కు చేరుకున్న కెటిఆర్
సిద్దిపేట: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఐటి పరిశ్రమలు పురపాలక, పట్టణ...
చిన్నారి మౌనిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా..
హైదరాబాద్: అభం శుభం తెలియని చిన్నారి మౌనిక మృతి అందరినీ ఎంతో కలచివేసిందని, ఈ దుర్ఘాటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత నెల...
మహబూబ్నగర్లో ఐటి టవర్ను ప్రారంభించనున్న కెటిఆర్
మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా...
ఇంటివద్దకే పోడు పట్టాలు
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజన తండాల్లో అభివృద్ధి నగరా మోగిందని ఐటి పుర పాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్ట్టం చేశారు. సమస్యల వలయంలో...
చీమలపాడు ఘటన….. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు
హైదరాబాద్: బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వర్...
’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’
మన తెలంగాణ/ముస్తాబాద్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట...
ఏనుగల్లులో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన కెటిఆర్
వరంగల్ : రాష్ట్రంలోని ప్రజలందరికి స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారం ఇవ్వడమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం...
సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి కార్మికులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. వారి కల నేరవేరనుంది. ఇప్పటి వరకు సింగరేణి ఏరియాల్లో ఉన్న అన్నింటి కన్నా భిన్నంగా భూపాలపల్లి ఏరియాలో...
మెదక్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ..
మెదక్: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ, ఈ అండ్ సీ, పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు నేడు ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్...