Home Search
కాలుష్యం - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...
“30 డేస్”… రేవంత్ పాలన భేష్
సూటిగా, ధాటిగా నెల రోజుల రేవంత్ పాలన!
హైదరాబాద్: జీన్స్పాంట్.. బ్రాండెడ్ షర్ట్. రేవంత్ రెడ్డి ఆహార్యం చాలా సింపుల్ గా ఉంటుంది. నడకలోనూ, నడతలోనూ కూడా చాలా సింపుల్గా ఉండే మనిషి. ఆర్భాటాలకూ,భేషజాలకూ...
పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అంతటా 2050 నాటికి పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో మెగా మా స్టర్ పాలసీకి రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ)...
అందరికీ ఆరోగ్య హక్కు
75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్లో రాజ్యాంగ లక్ష్యమైన అందరికీ విద్య, ఆరోగ్యం ఒక నినాదంగానే మిగిలింది. వైద్యం, ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి ఫలాలు పేద వర్గాలకు చేరువకాకపోవడంవల్ల ఆధునిక వైద్యసేవలు అందని...
రేవంత్ నెల రోజుల పాలన: పార్టీలో లౌక్యం.. పాలనలో దూకుడు!
సూటిగా, ధాటిగా నెల రోజుల రేవంత్ పాలన!
హైదరాబాద్: జీన్స్పాంట్.. బ్రాండెడ్ షర్ట్. రేవంత్ రెడ్డి ఆహార్యం చాలా సింపుల్ గా ఉంటుంది. నడకలోనూ, నడతలోనూ కూడా చాలా సింపుల్గా ఉండే మనిషి. ఆర్భాటాలకూ,భేషజాలకూ...
ఫార్మా సిటీ రద్దు చేయం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరి దారిలో మెట్రో లైన్ నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్: మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడంలేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలు దృ ష్టిలో ఉంచుకొని దానిని స్ట్రీమ్ లైన్...
మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయం: సీఎం రేవంత్ రెడ్డి
మెట్రో రైలు విస్తరణ, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
కోట్లలో కొట్టేశారు!
పచ్చదనం పేరుతో ... పంచుకుతిన్నారు, కర్నూలు కాంట్రాక్టర్ మాయజాలం, మొక్కలు లేకుండానే మెక్కేశారు, తలాపాపం తలాపిడికెడు, మున్సిపల్ అధికారులకు కూడా కమీషన్లు ?, కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ నిలదీసినా చర్యలు శూన్యం పెండింగ్...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...
ఢిల్లీలో తీవ్రంగా దిగజారిన వాయు నాణ్యత..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దిగజారి తీవ్ర కేటగిరీ లోకి ప్రవేశించింది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో పరిస్థితి రానురాను తీవ్రమౌతోంది....
పంట వ్యర్థాల దగ్ధాలు తగ్గవా!
ప్రపంచంలోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల పొలిమేరల్లోని పొలాల్లో ధాన్యాన్ని వేరు చేసిన తరువాత మిగిలిపోయిన గడ్డి వంటి...
ఔటర్ బయట పారిశ్రామిక వాడలు
భూములను గుర్తించాలని అధికారులకు సిఎం ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్ బయట, రీజినల్ రింగ్ రోడ్ లోపల 500 నుండి 1000...
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది....
చలికాలంలో వచ్చే వ్యాధులు
శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి పిల్లల నుండి పెద్దల వరకు గజగజ వణుకుతున్నారు,...
పక్షితనాన్ని కలగనే కవిత్వం
కటకం గజపతులలో మొదటివారు కపిలేశ్వర గజపతి. ఇతను శ్రీకృష్ణదేవరాయల కంటే ముందువాడు. ఇతని భార్య పేరు పార్వతి. ఐదు వందల యేళ్లకు మునుపే గజపతి తన భార్య పేరు మీద పార్వతీపురాన్ని కట్టించాడు....
ఢిల్లీలో పొగమంచు.. కన్పించని దరిదాపులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం దట్టమైన పొగమంచుతో దృశ్యమాన్యత క్షీణించింది. దీనితో స్థానిక ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావల్సిన 18కు పైగా విమానాలను దారి మళ్లించారు. నగరంలో తీవ్ర...
పర్యావరణానికి రక్షణేది?
ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా...
‘కాప్28’ వాతావరణ వ్యాపారమా?
సుమారు అర్ధ శతాబ్ది కాలంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు విఘాతం కలిగిస్తున్న కాలుష్య సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏడాది సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సదస్సులు వాతావరణ కాలుష్యం...
భూసారాన్ని పరిరక్షించుకోవాలి
నార్మ్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: భూసారాన్ని పరిరక్షిస్తూ, తగ్గిపోతున్న సహజ వనరులని సద్వినియోగం చేసుకుంటూ ఆహార, పౌష్టికాహార భద్రతలని సాధించడం ప్రస్తుతం అవసరం అని - ఐసిఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్...
ఢిల్లీలో మళ్లీ తెరుచుకున్న స్కూళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని పాఠశాలలు సోమవారం తిరిగి...