Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా: మంత్రి తలసాని
హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ గతంలోనే చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చెప్పినట్లే మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను అంతం చేశారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్...
తెలంగాణలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శుక్రవారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు....
మునుగోడులో టిఆర్ఎస్సే గెలుస్తుంది: తలసాని
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మంచి మెజార్టీ సాధిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి గెలిస్తే మూడు వేల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ...
మునుగోడులో టిఆర్ఎస్ దే గెలుపు: తలసాని
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం...
ఇప్పుడు మునుగోడు అభివృద్ధి గుర్తుకు వచ్చిందా?: తలసాని
మునుగోడు: ఫ్లోరైడ్ భూతం నుంచి శాశ్వత విముక్తి కల్పించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల...
గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ కు నివాళులర్పించిన తలసాని
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ ముదిరాజ్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లోని సుదర్శన్ నివాసానికి...
మహేశ్బాబు తల్లికి నివాళులర్పించిన మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు కృష్ణ సతీమణి, టాలీవుడ్ హీరో మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి కన్నుమూశారు. ఆమె మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ...
గాంధీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రులు హరీశ్, తలసాని
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. మంత్రులతో పాటు డిఎంఈ ఎమెష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ...
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివి: మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య, నిజాం...
గాంధీ ఆసుపత్రి ముందు ఆక్టోబర్ 2న గాంధీ విగ్రహం ఆవిష్కరణ: మంత్రి తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత మహత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గాంధీ జయంతి ఆక్టోబర్...
750 కోట్ల టర్నోవర్ తో విజయ డెయిరీ నడుస్తోంది: తలసాని
హైదరాబాద్: దేశంలో నెంబర్ వన్ స్థానానికి విజయ డెయిరీని తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎన్ టిఆర్ పార్క్, లుంబినీ పార్క్ ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్...
నిజాంకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారు: తలసాని
మెదక్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మెదక్ జిల్లాలో ఎంతో మంది యోధులు ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల...
ఫిల్మ్నగర్లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం: మంత్రి తలసాని
వివాదాలకు దూరంగా ఉండేవారు
కృష్ణంరాజు సంతాప సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు మచ్చలేని వ్యక్తి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్...
ఆ విషయంలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు: తలసాని
హైదరాబాద్: తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. పీపుల్స్ ప్లాజా లో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల...
కెసిఆర్ సిఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని
హైదరాబాద్: కులవృత్తులను కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడు మండలం క్రిష్ణాపురం చెరువులో చేప...
ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం బేగం బజార్ లో...
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్...
అర్హులైన వారందరికి పెన్షన్లు మంజూరు: తలసాని
హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో...
ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకున్న మంత్రి తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్: గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి...
స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసిన తలసాని
జనగాం: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి...