Home Search
నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
తమిళనాడులో పోలీస్లపై మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం
చెన్నై : తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
లూనార్ లాండింగ్ విజయప్రదంపై జపాన్కు మోడీ అభినందనలు
న్యూఢిల్లీ : అంతరిక్ష పరిశోధనల్లో జపాన్ అంతరిక్ష సంస్థ “జాక్సా” కు సహకరిస్తూ కలిసి ముందుకు సాగడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చూస్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. చంద్రునిపై లూనార్...
నెల రోజుల్లో యూపీలో మరో 5 కొత్త విమానాశ్రయాలు :సిందియా
న్యూఢిల్లీ : నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్లో మరో ఐదు కొత్త విమానాశ్రయాలు అందుబాటు లోకి వస్తాయని, దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా...
అయోధ్య రామాలయ రాజకీయం
అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక...
లోక్సభ ఎన్నికలకు మోడీ రెడీ..
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ న ప్రధాని నరేంద్రమోడీ లోక్సభ ఎన్నికల...
లోక్సభ ఎన్నికలకు మోడీ రెడీ
13వ తేదీన బీహార్ సభలతో ఆరంభం
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ...
2014-2024: మోడీ భారత్!
సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృథా అయిందని, పాలన లేకపోవడాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024...
ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి
మధుర: ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్లో...
ఇలాగైతే కశ్మీర్కు గాజా గతే
ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏ మిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ...
ఇలాగైతే జమ్ముకశ్మీరకు గాజా గతే .. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా
న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏమిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్థాన్తో...
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
తేల్చుడు కాదు.. నాన్చుడే!
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే...
ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ… ఏఐసిసి అగ్రనేతలతో భేటీ
ఎంపి ఎన్నికలు సహా, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, మంత్రివర్గ విస్తరణ చర్చ
ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి అధికారులతో సమావేశం
తొలిసారిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని పరిశీలించిన రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి...
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” లక్ష్యమని...
లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవు
కాంగ్రెస్, బిఆర్ఎస్తో సమానంగా పోరాటం చేస్తాం : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బిజెపి శ్రేణులు సిద్ధం కావాలని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో...
ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుడియో సాయ్ ప్రమాణస్వీకారం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుడియోసాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్పూర్లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని...
ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతాం: ప్రధాని మోడీ
ముంబై : సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని, భారత సంస్కృతికి తగ్గట్టు నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర లోని సింధుదుర్గ్లో ఏర్పాటైన...