Home Search
నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతాం: ప్రధాని మోడీ
ముంబై : సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని, భారత సంస్కృతికి తగ్గట్టు నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర లోని సింధుదుర్గ్లో ఏర్పాటైన...
బిజెపికి కలిసిరాని బిసి సిఎం
ఎస్సీవర్గీకరణ హామీ ఇచ్చినా ఆదరించని ఓటర్లు
ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి బాట
ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో అధికారం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ హస్తిన...
అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...
హెచ్1 బి వీసా దారులకు శుభవార్త..
వాషింగ్టన్ : హెచ్1బి వీసాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్1 బి వీసా పునరుద్ధరణ ( రెన్యువల్) కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా...
మహోజ్వల ఘట్టానికి బీజం వేసిన రోజు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజున వంబర్ 29 అని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి...
కమల వికాసం ఖాయం
తూఫ్రాన్, నిర్మల్ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ
మన తెలంగాణ/తూప్రాన్/మెదక్ ప్రతినిధి/నిర్మ ల్ ప్రతినిధి: గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నా యా.. దీనిపై...
కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిని చూడలేక బిజెపికి అధికారం ఇచ్చారు : మోడీ
మెదక్ : గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయా దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించి బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం...
పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం
హైదరాబాద్: సిగరెట్లు, బీడీ లు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రాహిత మాచన రఘునందన్ అభిప్రాయపడ్డారు. సిగరెట్ల...
ఒక్కసారి ఆలోచించండి.. విదేశాలకు వెళ్లి చేసుకోవడంపై మోడీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్పై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 107వ మన్కీ బాత్ ద్వారా ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ పెళ్లిళ్ల సీజన్లో...
‘తేజస్’ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోడీ
బెంగళూరు : కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ శనివారం బెంగళూరు లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం...
బిజెపి వద్ద తెలంగాణ అభివృద్ధికి విజన్, మిషన్ ఉంది: రాజ్నాథ్ సింగ్
కీసర: తెలంగాణను అభివృద్ధి చేసే విజన్, మిషన్ బిజెపి వద్ద ఉందని, బిజెపికి ఒక్కసారి అధికారం ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం కీసర మండలం రాంపల్లిలో...
ప్రధాని మోడీ పర్యటన ఖరారు
మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తూప్రాన్, నిర్మల్, 27న...
మోటార్లకు మీటర్ల పెట్టనందుకే నిధులు నిలిపివేశాం: నిర్మల సీతారామన్
రైతుల మోటార్లకు మీటర్ల పెట్టనందుకే రూ. 25 వేల కోట్ల నిధులు నిలిపివేశాం
ఇతర రాష్ట్రాల మాదిరిగానే బిగిస్తే నిధులు విడుదల చేస్తాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైతులు...
‘పిఎం’ అంటే పనౌటీ మోడీ : రాహుల్ వ్యాఖ్య
జైపూర్ : రాజస్థాన్ లో మంగళవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‘ పీఎం అంటే పనౌటీ మోడీ ’ అని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లో...
బ్రిక్స్ ప్లస్ సదస్సుకు ప్రధాని మోడీ గైర్హాజరు..
న్యూఢిల్లీ: మంగళవారం జరగనున్న బ్రిక్స్ ప్లస్ వర్చవల్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరవుతున్నారు. ఈ సదస్సులో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చించనున్నారు. ప్రధాని తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ...
లారీని ఢీకొట్టిన పోలీస్ వాహనం.. ఐదుగురు పోలీస్లు మృతి
హైదరాబాద్: రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఆదివారం ఉదయం లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న పోలీస్లు ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ఎఎస్ఐ...
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలుస్తుంది: ప్రియాంక గాంధీ జోస్యం
హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ...
కాంగ్రెస్ వల్లే అల్లర్లు: మోడీ ధ్వజం
జైపూర్ : కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో తన నేతల బుజ్జగింపు విధానాలతో అవినీతి, నేరాలు, అల్లర్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా తయారు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాజస్థాన్లో కాంగ్రెస్పై తీవ్రంగా మండిపడ్డారు....
బిజెపి అధికారంలోకి వస్తే ‘ఉచిత దర్శనం’: అమిత్ షా
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరానికి ‘ఉచిత దర్శనం’ కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం హామీ ఇచ్చారు. గద్వాల్లో జరిగిన ఎన్నికల...