Tuesday, April 30, 2024

ప్రధాని మోడీ పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ప్రధాని మోడీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని బిజెపి వర్గాలు వెల్లడించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News