Friday, May 10, 2024

కూనంనేనికి అభినందనలు తెలిపిన డి.రాజా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మఖ్డూమ్ భవన్ వద్ద గురువారం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఎంఎల్‌ఎగా గెలుపొందిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావును పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా చిత్రంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, ఏం. బాలనరసింహ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News