Home Search
నివాళులు - search results
If you're not happy with the results, please do another search
మిలిటరీ ఆపరేషన్ రీతిలో దాడి
ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంకు మాతృక, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే మనం ౠప్రజాస్వామ్య దేవాలయం’గా భావించే పార్లమెంట్ లో ఉగ్రదాడి తరహాలో దాడి జరగడం దేశ ప్రజల అందరికి సిగ్గుచేటు. మన భద్రతా, నిఘా వ్యవస్థల...
1971 యుద్ధ అమర జవాన్లకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
న్యూఢిల్లీ: దక్షిణాసియా రాజకీయ చిత్రపటం పునర్లిఖించడానికి దారితీసిన 1971 నాటి అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఘన నివాళులు అర్పించారు. లక్షలాది మంది బంగ్లాదేశీ ప్రజలపై పాకిస్తానీ సైన్యం పాల్పడిన అత్యంత...
స్ఫూర్తిదాయకమైన వారి చరిత్రలను స్మరించుకుందాం
ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు ట్వీట్
మన తెలంగాణ / హైదరాబాద్ : “ సాటి లేని దేశభక్తితో జాతి సమైక్యత కోసం అసాధారణమైన చతురత, విజ్ఞతను ప్రదర్శించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, తెలుగు జాతి...
ప్రజల గొంతుకగా పని చేస్తాం : కెటిఆర్
సిరిసిల్ల : రాజకీయాలలో అధికారం రావడం, పోవడం సహజమని కార్యకర్తలు బాధ, భయ పడవద్దని బాధ్యత గల ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా పనిచేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్ఎ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....
అంబేద్కర్ వర్ధంతి… ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ : సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ...
అంబేద్కర్ విలువల కోసం శ్రమించాలి : సిజెఐ
న్యూఢిల్లీ : అంబేద్కర్ విలువల కోసం మనం నిత్యం శ్రమించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం చంద్రచూడ్, ఇతర జడ్జీలు నివాళులు అర్పించారు. సుప్రీం కోర్టుకు...
కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...
అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...
మహోజ్వల ఘట్టానికి బీజం వేసిన రోజు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజున వంబర్ 29 అని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి...
దీక్షా దివస్ను అన్ని దేశాల ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించుకోవాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ను అన్ని దేశాల ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించుకోవాలని బిఆర్ఎస్ ఎన్ఆర్ఐల కో ఆర్డినేటర్ మహేశ్బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...
ఉగ్రవాదులు పాక్ మాజీ సైనికులే
జమ్మూ : జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు పెట్టనికోట అయింది. పాకిస్థాన్కు చెందిన మాజీ సైనికులు ఇప్పుడు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద బృందాలలో కీలక నిర్వహకుల పాత్రలలో ఉన్నారు. ఈ విషయాన్ని...
రేవంత్ భూకబ్జాదారుడు
పిసిసి చీఫ్కు నీతి,రీతి లేదు.. చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు
పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఆయనవన్నీ ఫాల్తు
మాటలే రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి ప్రజా ఆశీర్వాద సభల్లో రేవంత్పై
నిప్పులు...
శంకర్ నేత్రాలయ వ్యవస్థాపకుడు కన్నుమూత
చెన్నై : శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహాత, ప్రఖ్యాత విట్రియో రెటైనల్ సర్జన్ డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. చెన్నెలో 1940 ఫిబ్రవరి...
సిపిఎం సీనియర్ శంకరయ్య కన్నుమూత
చెన్నై : స్వాతంత్య్ర యోధులు, కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం , సిపిఎం సీనియర్ నేత ఎన్ శంకరయ్య బుధవారం కన్ను మూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. సిపిఎం వ్యవస్థాపక సభ్యులు అయిన...
పిఎం కిసాన్ నిధుల విడుదల..
రాంచీ : రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్ ) 15 వ విడత నిధులను ప్రధాని మోడీ బుధవారం ఝార్ఖండ్...
10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి.. దేశానికే తెలంగాణ రోల్ మోడల్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని సనత్ నగర్ ఎమ్మెల్యే...
నిరంకుశ పాలన, మతవాదం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది !
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలన, మతవాదం, నకిలీ జాతీయవాదం మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, అది మన శాస్త్రీయ...
యువశక్తిని ఏకీకృతం చేసేందుకే మైభారత్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా యువత కోసం అక్టోబర్ 31న దేశ వ్యాప్తంగా మేరా యువ భారత్ (మైభారత్) వేదికను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత...
దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేడీ సోమవారం మృతి చెందారు. భారత అలనాటి మేటి స్పిన్నర్లలో ఒకరిగా బిషన్...
శస్త్ర పూజ చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్లో మంగళవారం దసరా సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికులతో కలిసి శస్త్ర పూజ చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి...