Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
మెజారిటీతో అధికారాన్ని చేపడుతాం:రేవంత్రెడ్డి
కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రానున్నదని తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తుందని టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి...
భారత్ హత్య చేయాలనుకుంటోంది… రక్షించే బాధ్యత అమెరికాదే
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్
న్యూఢిల్లీ : ఖలిస్థాన్కు మద్దతుగా ప్రపంచ దేశాల్లో రెఫరెండం నిర్వహిస్తున్నందుకు తనను భారత ప్రభుత్వం హత్య చేయాలనుకుంటోందని, ఈ పరిస్థితుల్లో తనను రక్షించవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిదేనని...
రాజ్యాంగ రక్షణే దేశభక్తి
ప్రాచీన భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలతో నిండి వున్నదే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అనేది ఒక రివల్యూషనరీ డాక్యుమెంట్, కౌంటర్ ఐడియాలజీ, డాక్యుమెంట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్, నేషనల్ రీకన్స్ట్రక్షన్ పోగ్రామ్....
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలను అవమానించే అధికారం లేదు: మురళీధర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం పట్ల బిజెపి మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానించే అధికారం ఎవ్వరికీ...
ఓటు హక్కును వినియోగించుకో
ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు వున్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలను తీసుకు రానున్నట్లు...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
త్వరలో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై...
కోస్గిలో ఉద్రిక్తత
బిఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు
పరస్పరం ఇరువర్గాల రాళ్ల దాడి
పలువురికి గాయాలు
ఆందోళనకారులపై లాఠీఛార్జి
మన తెలంగాణ/కోస్గి/హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో మంగళవా రం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా...
రానున్నది ప్రాంతీయ శకమే
ఢిల్లీకి గులాములం కావొద్దు...మనల్ని మనమే పాలించుకుందాం
కెసిఆర్ ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమే
ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ కాంగ్రెస్ లైట్ వెలుగుతోంది
మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
సీతారామ ప్రాజెక్టును...
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు వ్యాపారం అరికట్టాలి: ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు...
ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు మాత్రమేనా?: పరకాల ప్రభాకర్
తిరువనంతపురం: వర్తమాన భారతదేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలుగా ప్రజాస్వామ్యం మారిపోయిందని, ప్రజాస్వామ్యానికి మూలాధారమైన సంభాషణల పట్ల కేంద్ర ప్రభుత్వానికి విశ్వాసమే లేదని ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు పరకాల...
చట్ట సభల గళం కామ్రేడ్ ఓంకార్
భారత మార్చిస్టు కమ్యూనిస్టు పార్టి (ఐక్య) ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత, మాజీ శాసనసభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామేడ్ మద్దికాయల ఓంకార్ గారు అమరులై తేది 17.10.2023...
ప్రజా పాత్రికేయాన్ని కాపాడుకుందాం
పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు అని గాంధీ అన్నారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత...
‘కశ్మీర్’ కొనసాగింపే ‘న్యూస్క్లిక్’
న్యూస్క్లిక్ జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇటీవల చేసిన దాడి కశ్మీర్లో చేపట్టిన క్రూరమైన పద్ధతులు, నిస్సిగ్గు చర్యలను అధిగమిస్తోంది. ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి. జర్నలిస్టులు, చురుకుగా పని...
ఇసి నిర్ణయాలు నిష్పాక్షికమేనా?
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను వారి స్థానాల నుంచి తొలగించమని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇసి...
బోనెక్కిన ఎలెక్టోరల్ బాండ్లు!
రాజకీయ పార్టీలకు రహస్యంగా ఎన్నికల విరాళాలు చెల్లించడానికి అవకాశమిస్తున్న ఎలెక్టోరల్ బాండ్స్ పథకంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించడం హర్షించవలసిన పరిణామం. పారదర్శకం, జవాబుదారీ అని శ్లాఘిస్తూ...
డ్యూయీని యాజ్జేసుకుందాం
Prof. Dewey said.. Every society gets encumbered with what is trivial, with dead wood from the past, and with what is positively perverse. As...
అరుంధతీరాయ్పై కేసు!
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
ధన ప్రభావం!
సంపాదకీయం: ఎన్నికలు తమకోసం తాము జరుపుకొనేవి అనే స్పృహ ప్రజల్లో లోపించడం వల్లనే అవి అక్రమార్జనపరుల చేతిలోని కీలుబొమ్మలవుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో రూ. 3456.22 కోట్ల ధనం పట్టుబడింది. 2014 లోక్సభ...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...