Home Search
మహేందర్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఉత్పత్తి రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం
ఆదేశానికి వెళ్లినప్పడల్లా కొత్త అంశాలు నేర్చుకుంటున్నాం
డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ , నికోమాక్ తైకిషా క్లిన్ రూమ్ కంపెనీలకు శంకుస్థాపన
రూ. 575 కోట్ల పెట్టు బడులతో మూడు నెలల్లో డైపుకు పరిశ్రమ ప్రారంభం
టీఎస్ ఐ పాస్...
చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఐటి శాఖ మంత్రి కేటిఆర్
షాబాద్: చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్వెళ్లి పారిశ్రమికవాడలో నూతనంగా ఏర్పాటు...
చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: కెటిఆర్
షాబాద్ : చందన్వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్వెళ్లి పరిశ్రమిక వాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న...
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చర్యలు : సుభాష్రెడ్డి
చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం కాప్రా డివిజన్ పరిధిలోని...
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీల్లో పాదయాత్ర : సుభాష్రెడ్డి
చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిక్షరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబనగర్,...
అభివృద్ధికి అకర్షితులై పార్టీలో చేరికలు
నల్లగొండ : ముఖ్యమంత్రి కెసిఅర్ చేస్తున్న అభివృద్ధికి అకర్షితులై బిఅర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలోని రెండవ వార్డు,...
అధిక జనాభా అనర్ధదాయకం
మహబూబాబాద్ : అధిక జనాభా అనర్ధదాయకమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా...
పేదలకు అండగా పిఎంఆర్ ట్రస్టు సేవలు
ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్ తనయుడు రినీష్రెడ్డి
తాండూరు: పేదలకు అండగా పిఎంఆర్ ట్రస్టు సేవలు అందిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డిల తనయుడు రినీష్రెడ్డి...
రిటైర్డ్ ఉద్యోగుల అనుభవం చాలా ఉపయోగం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రిటైర్డ్ ఉద్యోగుల అనుభవం చాలా ఉపయోగమని నగర మేయర్ వై సునీల్రావు అన్నారు. కరీంనగర్లోని 42వ డివిజన్లో నగర మేయర్ పర్యటించారు. ఇందిరానగర్లోని పెన్షనర్స్ భవనాన్ని స్థానిక...
పేద ప్రజలకు సేవ చేయడం దైవ సేవతో సమానం
చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్రెడ్డి
చేవెళ్ల: నిరుపేదలకు సేవ చేయడం.. దైవసేవతో సమానమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రథం కార్యక్రమాన్ని చేవెళ్ల...
అంబురామేశ్వర ఆలయ చైర్మన్ మృతి బాధాకరం
ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
పెద్దేముల్: మాజీ సర్పంచ్, శ్రీ అంబురామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వీరేశం మృతి అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం...
కిడ్నాపైన చిన్నారి క్షేమం
ఘట్కేసర్: నిన్న రాత్రి కిడ్నాప్కు గురైన నాలుగు సంవత్సరాల చిన్నారి కృషివేణిని ప్రత్యేక పోలీసు బలగాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాపర్ సురేష్ను అదుపులోకి తీసుకొని రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహన్ ఆధ్వర్యంలో...
రియల్ఎస్టేట్ వ్యాపారిపై పీడీ యాక్టు నమోదు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో హత్య చేసి బెదిరింపులకు పాల్పడిన మామిడి శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి సోమవారం పీడీ...
విద్యతోనే కురుమల అభివృద్ధి సాధ్యం
దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
చేవెళ్ల: రజాకార్ల దురాగతాలను, దుర్మార్గాలపై విరోచితంగా పొరాడిన మహా ధైర్యశాలీ దొడ్డి కొమురయ్య అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రంగారెడ్డి...
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి
బెజ్జంకి: గురుపౌర్ణమి సందర్భం గా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిష న్ పాల్గొని...
సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలి
ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు: సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజ్ పంక్షన్ హాల్లో...
స్విమ్మింగ్పూల్లో మునిగి వ్యక్తి మృతి
ఘట్కేసర్: మిత్రులతో కలిసి సిమ్మింగ్ఫూల్లో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీ సుస్టేషన్ పరిధిలోని కొండాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
తెలంగాణ జనగర్జనకు తరలిన కాంగ్రెస్ నేతలు
కేసముద్రం : ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ జనగర్జన బహిరంగసభకు కేసముద్రం, ఇనుగుర్తి మండల నేతలు తరలి వెళ్లారు. జ్యోతిబాపూలే సెంటర్ నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్రెడ్డి...
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటాలి
కీసరః పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విరిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని గోధుమకుంట, కరీంగూడ సర్పంచులు ఆకిటి మహేందర్రెడ్డి, కౌకుట్ల గోపాల్రెడ్డి అన్నారు. శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వార్డులలో...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...