Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
ఆర్బిఐలో ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాద్: ఆర్బిఐలో అటెండర్లు, క్లర్కుల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట మోసం : అర్వింద్
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో ముఖ్యమంత్రి...
తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలను చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్యే
బెజ్జంకి: తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజు చేస్తున్న తరుణంలో రైతులకు ఎనమిది గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్...
ప్రేమించి మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేట: ప్రేమ పేరుతో మోసం చేసి తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి గ్రామానికి చెందిన మల్లం శ్రీనివాస్ ఓ రాజకీయ పార్టీలో...
తక్కువ ధరకు బంగారం పేరుతో మోసం….
కామారెడ్డి: తక్కువ ధరకు బంగారం పేరుతో మూడు లక్షల రూపాయలకు టోకరా పెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివనగర్లో వ్యాపారి ఆనంద్ను దుండగులు మోసగించారు. నకిలీ బంగారం అని తేలడంతో వ్యాపారి...
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులను మోసం చేస్తున్న ముగ్గురి అరెస్టు
సిటిబ్యూరోః యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులను టార్గెట్గా చేసుకుని దోచుకుంటున్న ముగ్గురు సైబర్ నేరస్థులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఢిల్లీకి చెందిన భూపెందర్ కుమార్, హిమాన్షు...
ప్రజలను మోసం చేయడంలో బిజెపి ముందుంటుంది
భూపాలపల్లి రూరల్: ప్రజలను మోసం చేయడంలో బిజెపి పార్టీ ముందుంటుందని, రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అధికారమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బిఆర్ఎస్ ఎల్పీ మీడియా సమావేశంలో ఆయన...
ఆశ్లీల ఫొటోలు, వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న సైబర్ నిందితుల అరెస్టు
సిపి శ్వేత
సిద్దిపేట: ఆశ్లీల ఫొటోలు, వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న సైబర్ నిందితుల అరెస్టు చేసి రిమాండ్కు తరలించినందుకు సిపి శ్వేత అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
కోట్ల మందిని చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదు: దాడిశెట్టి
అమరావతి: తాను మంచి చేశానని భావిస్తేనే సిఎం జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయమంటున్నారని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. శనివారం మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. అలా చెప్పే ధైర్యం...
నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై నిరంతర సాగించాలి
గన్ఫౌండ్రీ: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. గురువారం ఏఐవైఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హిమాయత్నగర్లోని...
నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతర పోరాటాలు చేయాలి
ఎఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్
హైదరాబాద్ : నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై...
భూపాలపల్లిలో పత్తి రైతులను మోసం చేసిన వ్యాపారి
హైదరాబాద్: రైతులను మోసం చేసి పత్తి వ్యాపారి పరారైన సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వ్యాపారిని చిట్యాల మండలం జూకల్ చెందిన సురాబు శంకర్రావుగా గుర్తించారు. మొగుళ్లపల్లి, రేగొండ మండలాల రైతులను...
మద్దతు ధరల పేరిట మోసం
ఖరీఫ్ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతా యని ఆర్థిక వేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుం డా...
గుంటూరులో దొంగస్వామి మోసం….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పూజల పేరుతో దొంగస్వామి నరసింహారావు మోసం చేశారు. ఇంట్లో దేవుడి ఫొటోలు కాలిపోవడంతో దొంగస్వామిని మహిళ ఆశ్రయించింది. మహిళకు మాయమాటలు చెప్పి రూ.13 లక్షలు దొంగస్వామి...
చంద్రబాబు అంటేనే మోసం: రోజా
అమరావతి: అమ్మ ఒడిపై ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీలన్నీ నెరవేర్చారని...
వినియోగదారులను మోసం చేస్తే షాపులను సీజ్ చేస్తాం
తొర్రూరు : పట్టణ కేంద్రంలోని వివిధ షాపు నిర్వాహకులు వినియోగదారులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ షాపులను సీజ్ చేస్తామని జిల్లా తునికలు, కొలతల శాఖ అధికారి విజయ్కుమార్ అన్నారు. మంగళవారం...
యువతను మోసం చేస్తున్న మోడీ: హిమాగ్నరాజ్ భట్టాచార్య
హైదరాబాద్ : మూఢత్వాన్ని పెంపొందించే విధంగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారని, నేడు దేశంలో 30 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా నిరుద్యోగులను కేంద్రం మోసం చేస్తుందని డివైఎఫ్ఐ ఆఖిల...
పట్టాలకు చట్టబద్దత లేదు…. పేదలను జగన్ మోసం చేస్తున్నారు: బోండా
అమరావతి: సెంటు పట్టాల పేరుతో సిఎం జగన్ మోహన్ రెడ్డి నాటకమాడుతున్నారని టిడిపి నేత బోండా ఉమ విమర్శించారు. శుక్రవారం సిఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న సందర్భంగా బోండా మీడియాతో...
డిజిటల్ కరెన్సీ పేరుతో భారీ మోసం
సిటిబ్యూరోః డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితులను సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా...
మంత్రి సబితా పిఎలమంటూ మోసం….
హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిఎలమంటూ మోసం చేశారు. ప్రభుత్వ స్కూలులో షూస్ పంపిణీ కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ మోసం చేశారు. లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ వద్ద రూ.17.6 లక్షలు వసూలు చేశారు....