Home Search
పెరుగుతున్న ఇంధన ధర - search results
If you're not happy with the results, please do another search
బ్రిటన్ నూతన ప్రధాని
కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలుగా, 56వ ప్రధానిగా 47 ఏళ్ల లిజ్ట్రస్ ఎన్నికతో ఆమె బ్రిటన్కు మూడో మహిళా ప్రధాని అవుతున్నారు. ఇంతకు ముందు మార్గరెట్ థాచర్,...
పతనమైన ఆర్థిక వ్యవస్థ
దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక...
ఆహార కొరత ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
బెర్లిన్ : ప్రపంచంలో పెరుగుతున్న ఆహారం కొరత కారణంగా మున్ముందు ప్రపంచ దేశాలు తీవ్ర విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర హెచ్చరిక చేశారు. శుక్రవారం బెర్లిన్లో...
ఉక్రెయిన్లో సుదీర్ఘ యుద్ధం తప్పక పోవచ్చు : నాటో హెచ్చరిక
వాషింగ్టన్ : కొన్నేళ్ల పాటు జరగనున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా ఉండేందుకు పశ్చిమదేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్ జేన్స్ స్టాలెన్బర్గ్ హెచ్చరించారు. ఈ యుద్ధంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన...
వంద రోజులు దాటిన యుద్ధం
ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి ప్రారంభించి మొన్న మూడో తేదీతో వంద రోజులు దాటిపోయింది. ఉక్రెయిన్ను తన దారికి రప్పించడం తప్ప దానిని ఆక్రమించుకోడం తన ఉద్దేశం కాదని మొదట్లో ప్రకటించిన రష్యా...
‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!
కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది....
ద్రవ్యోల్బణంపై ఆర్బిఐ ఆందోళన
మరింతగా ధరలు పెరగొచ్చు
రిటైల్ ద్రవ్యోల్బణంపై డబ్లుపిఐ ఒత్తిడి ఉండనుందన్న నివేదిక
న్యూఢిల్లీ : ధరలు మరింతగా పెరగే అవకాశముందని ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తన నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో ఉన్న టోకు...
ద్రవ్యోల్బణం భారత్లోనే ఎక్కువా..?
ఇతర దేశాల్లో పరిస్థితి ఏమిటి?
అమెరికా, బ్రిటన్ దేశాల్లో పరిస్థితి ఏమిటి?
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వస్తువుల ధరలు మండిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న ధరలపై నిరసన గళం పెరుగుతోంది. పెట్రోలు, -డీజిల్...
ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిస్కే..
దీర్ఘకాలంలో సేల్స్పై ప్రభావం
ప్రస్తుతం లభిస్తున్న మోడళ్లు ఖరీదైనవి: సర్వే
మన తెలంగాణ/ హైదరాబాద్: ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. కానీ ఇటీవల ఈ వాహనాల అగ్ని ప్రమాదాలు ప్రజలను...
ఇక్కడా లంక నీడలే ..సంక్షోభమే
ఆరు గ్రాఫ్లతో రాహుల్ స్పందన
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు పొరుగు దేశం శ్రీలంకను పోలి ఉందన్నారు....
పెట్రోలుపై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు
ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోడీ
రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగోవేవ్ భయాలపై సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత...
ప్రధాన మంత్రి జన్ ధన్ లూట్ యోజన: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్ సోమవారం కేంద్రంపై ధ్వజమెత్తింది. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దీనిని ‘ ప్రధాన మంత్రి జనధన్ లూట్ యోజన’ అని దుయ్యబట్టారు. బైక్, కారు,...
కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్ధం!
అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్ష్య్రా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు...
పెట్రోపై మరోరోజువారి వాత
50, 55 పైసలు పెంపుదల
న్యూఢిల్లీ : మరోసారి దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎగబాకాయి. పెట్రోలు లీటరుకు 50 పైసలు, డీజిల్పై 55 పైసలు పెంచారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ముడిచమురు ధరల...
రష్యా చమురు వర్సెస్ దౌత్యనీతి
భారత్ ముందు ప్రపంచ సవాలు
అమెరికాను కాదనలేదు
అవకాశం వదలుకోలేదు
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం అంతర్జాతీయంగా దౌత్యస్థాయిలో పాటించాల్సిన వ్యూహం అత్యంత కీలకం అయింది. రష్యా ఇటీవలి కాలంలో...
యుద్ధంలో రష్యా చమురు పాత్ర
నోర్డ్ స్ట్రీవ్ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడు వందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా...
ఎరువు బరువు దించండి
కోట్లాది రైతుల తరఫున వేడుకుంటున్నా
మూడు నెలల్లో ధరలు 50-100% పెంచారు
ఎరువులపై దశాబ్దాల రాయితీలను ఎత్తేస్తున్నారు వ్యవసాయ
రంగాన్ని కుదేలు చేసేలా కేంద్రం విధానాలు రైతుల నడ్డి విరిచేలా
నిర్ణయాలు అన్నదాత ఆదాయం రెట్టింపేమోగానీ, పంట పెట్టుబడి
రెట్టింపయ్యింది...
ఆ ‘ధారం’ తెంపొద్దు
జిఎస్టి పెంపు (5-20%) ప్రతిపాదన విరమించుకోవాలి
కేంద్రం నిర్ణయంతో చేనేత, టెక్స్టైల్స్ రంగం కుదేలు
సంక్షోభ సమయంలో ఆదుకోవాల్సింది పోయి చావు దెబ్బ కొట్టడమే
2017 నాటి జీరో పన్ను నిర్ణయానికి కట్టుబడి ఉండండి
వినియోగదారులపై భారం పడితే...
ఎలక్ట్రికల్ వాహనాలకు మహర్ధశ
రాష్ట్రంలో ప్రతినెలా 2 వేల వాహనాల విక్రయం
మరిన్ని ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టిఎస్ రెడ్కో
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి...
నగరంలో 100 సీఎన్జీ బంకులు
ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్
మన తెలంగాణ,సిటీబ్యూరో: కాలుష్య నివారణ కోసం సాంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా నగరంలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం...