Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
మనీ లాండరింగ్ కేసు: ఇడి అదుపులో సిబిఐ కోర్టు మాజీ జడ్జి
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్కు గురైన పంచ్కుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుధీర్ పర్మర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
మణిపూర్ వైరల్ వీడియో కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: మణిపూర్లో ఈ ఏడాది మే నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై మూకలు అఘాయిత్యానికి పాల్పడిన కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం...
మణిపూర్ వీడియో కేసు సిబిఐకి బదిలీ: కేంద్రం
న్యూఢిల్లీ: హింసాత్మకంగా మారిన మణిపూర్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన దురదృష్టకర, ఆమోదయోగ్యంకాని ఘటన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు...
మణిపూర్ వీడియోపై సిబిఐ దర్యాప్తు..
న్యూఢిల్లీ : మణిపూర్లో వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాల వీడయోపై సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఈ మేరకు కేంద్రం సిబిఐకి ఆదేశాలు వెలువరించిందని అనధికారిక వర్గాల ద్వారా గురువారం తెలిసింది. ఇద్దరు గిరిజన...
నిధులు పక్కదారి పట్టలేదు… సిబిఐ విచారణ చేసుకోవచ్చు
ఎంపి అర్వింద్ ఆరోపణలపై మంత్రి వేముల ఫైర్
హైదరాబాద్ : మంత్రి ప్రశాంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో ఒకే పనికి రెండు విధాలుగా బిల్లులు డ్రా చేసుకున్నారని నిజామాబాద్ ఎంపి అర్వింద్...
అవినీతి జరిగితే సిబిఐతో విచారణ చేసుకోవచ్చు: ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రోడ్ల భవనాల శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందని బిజెపి ఎంపి అరవింద్ ఆరోపణలు చేయడంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. డబుల్ బిల్లింగ్కు ఆస్కారమే లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి...
వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి సిబిఐ సమన్లు
హైదరాబాద్: వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి సమన్లు పంపింది....
సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా ఐపిఎస్ అజయ్ భట్నాగర్ నియామకం
హైదరాబాద్ : సీనియర్ ఐపిఎస్ అధికారి అజయ్ భట్నాగర్ను స్పెషల్ డైరెక్టర్గా నియమించగా, అనురాగ్ అదనపు డైరెక్టర్గా పదోన్నతి పొందారు. అడిషనల్ డైరెక్టర్గా మనోజ్ శశిధర్ కూడా నియమితులయ్యారు, జాయింట్ డైరెక్టర్గా శరద్...
సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా అజయ్ భట్నాగర్ నియామకం
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక డైరెక్టర్గా సీనియర్ ఐపిఎస్ అధికారి అజయ్ భట్నాగర్ నియమితులయ్యారు. 1989 బ్యాచ్కు చెందిన జార్ఖండ్ క్యాడర్ ఐపిఎస్ అధికారి అజయ్ భట్నాగర్ ప్రస్తుతం సిబిఐ...
వివేకా హత్య కేసు.. అవినాష్, సిబిఐకి సుప్రీం నోటీసులు
హైదరాబాద్ : వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపి అవినాష్రెడ్డికి బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అవినాష్, సిబిఐకి నోటీసులు ఇచ్చింది. సునీత...
వివేకా హత్య కేసు మరోమారు సిబిఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్రెడ్డి
హైదరాబాద్: వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగిస్తోంది. వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ఆదివారం మరోసారి సిబిఐ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి...
సిబిఐ ముందు విచారణకు హజరైన కడప ఎంపి అవినాష్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నింధితుడుగా ఉన్న కడప ఎంపి ఆవినాష్ రెడ్డి శనివారం సిబిఐ విచారణకు హజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మరోసారి సిబిఐ ముందు హజరయ్యారు....
సిబిఐకి తమిళనాడులో నో ఎంట్రీ
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కేంద్రదర్యాప్తు సంస్థ సిబిఐ ప్రవేశానికి వీలు లేకుండా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని...
ఎంఎల్ఎ దుర్గం చిన్నయ్యపై సిబిఐకి శేజల్ ఫిర్యాదు
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం సిబిఐకి ఫిర్యాదు చేసింది. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండి...
బహానగా రైల్వేస్టేషన్కు సిబిఐ సీల్
భువనేశ్వర్ : ఇటీవల ఘోర స్థాయిలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగిన ఒడిషాలోని బహానగా జజార్ రైల్వేస్టేషన్కు సీల్ వేశారు. దాదాపు 300 మంది వరకూ చనిపోయిన ఈ ఘటనపై సిబిఐ...
సిబిఐ ప్రమాదాలను విచారించడానికి కాదు..: మోడీకి ఖర్గే ఘాటు లేఖ
న్యూఢిల్లీ: భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర విషాద ఘటనల్లో ఒకటైన ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘాటు లేఖ రాశారు....
అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సిబిఐ వాదనలు
హైదరాబాద్: ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టులో సిబిఐ వాదనలు వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఎన్నిసార్లు...
అవినాష్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి: సిబిఐ
హైదరాబాద్: కాసేపట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. శుక్రవారం అవినాష్ రెడ్డి, సునీత వాదనలను హైకోర్టు వినింది. ఇవాళ సిబిఐ...
సిబిఐకి మరోసారి లేఖ రాసిన అవినాష్ రెడ్డి
హైదరాబాద్ : కడప ఎంపి వైఎస్ అవినాష్రెడ్డి మరోసారి సిబిఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి ఎంపి తాను సోమవారం విచారణకు...
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ప్రశ్నించిన సిబిఐ
కోల్కతా : పశ్చిమబెంగాల్ పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సిబిఐ శనివారం ప్రశ్నించింది. అంతకు ముందు రోజు ఈ కుంభకోణంలో టీఎంసి నేతలకు సన్నిహితుడైన...