Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
నవ వధువు ఆత్మహత్య….. అత్తింటి వారిపై కేసు నమోదు… విచారణలో విస్తుగొలిపే విషయాలు…
పెళ్లి జరిగిన వారం రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో, పోలీసులు అత్తింటి వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడడంతో అత్తింటి వారిని వదిలేసి...
భార్య, ముగ్గురు పిల్లలను చంపేసి… భర్త ఆత్మహత్య
భోపాల్: భార్య, ముగ్గురు పిల్లలు, భార్యను చంపేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హన్పూర్ జిల్లా నేపానగర్ ప్రాంతంలో జరిగింది. దావల్ ఖర్డ్ గ్రామంలో మనోజ్ - సధ్నా...
మూడు కంటైనర్ లారీలు ఢీకొని ఇద్దరు సజీవ దహనం..
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జాతీయ రహదారిపై మూడు కంటైనర్ లారీలు ఢీకొన్ని మంటలు ఎగసి పడడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ముంబై...
ఖాకీ కావరం.. ఒంటరి మహిళపై దౌర్జన్యం (వైరల్ వీడియో)
అర్ధరాత్రి వెళ్తున్న మహిళపై పోలీస్ చిల్లర వేషాలు.. బంధించిన కెమెరా
న్యూస్ డెస్క్: రక్షకుడే భక్షకుడిగా మారిపోయాడు మధ్యప్రదేశ్లో. అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళపై మోటారు సైకిల్పై వచ్చిన ఒక రక్షక...
మోడీకి ఉల్లి ఘాటు
ధరల పతనంతో అన్నదాత ఆగ్రహం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్
ఢిల్లీకి బాక్సుల్లో రైతుల ప్రత్యేక పార్శిళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీకి ఉల్లిఘాటు తగిలింది. ధర ల పతనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులు ఆవే దనతో...
బిజెపి రాష్ట్రాల్లో… పవర్ హాలిడే..!!
తెలంగాణలో నిరంతం 24 గంటల విద్యుత్ సరఫరా
పొరుగు రాష్ట్రం ఆంధ్రాలోనూ కొనసాగుతున్న కోతలు
రాష్ట్రంలో విడిపోతే తెలంగాణ అంధకారంలో ఉంటుందన్న నేతలకు ధీటుగా జవాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గృహ...
హనుమంతుడి ముందు బికినీతో లేడీ బాడీబిల్డర్ల ఫోజులు(వైరల్ వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్లోని రత్లామ్లో మహిళా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ డ్రెస్కోడ్ వివాదాస్పదమైంది. బికినీలు ధరించిన లేడీ బాడీబిల్డర్లు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై...
అనుసంధానానికి ఓకే
హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియకు తె లుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అం గీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్ఫోర్స్ స మావేశం...
కాకిలా అరిచాడు.. వందలాది కాకులు వచ్చాయి (వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: నేటి ఇంటర్నెట్ యుగంలో టాలెంట్ ఉంటే చాలు ఏదో రకంగా పాపులర్ అయిపోవచ్చు. తమ అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న సామాన్యులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అలాంటిదే ఇది...
భార్యను వేధిస్తున్నావని అడిగినందుకు భర్తను చంపేశారు….
న్యూఢిల్లీ: తన భార్యను వేధిస్తున్నావని అడిగినందుకు భర్తపై నిందితుడు తన స్నేహితులు, బంధువులతో కలిసి దాడి చేయడంతో అతడు చనిపోయిన సంఘటన న్యూఢిల్లీలోని సమయ్పూర్ బడ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
వంటింట్లో మంటలు…
సెకనుకు రూ. 3.5 లక్షలు, నిమిషానికి రూ. 2.1 కోట్లు, గంటకు రూ.126 కోట్లు, రోజుకు రూ.3,024 కోట్లు, నెలకు రూ. 90,720 కోట్లు, ఏడాదికి రూ.10.88 లక్షల కోట్లు. గడిచిన ఎనిమిదన్నరేండ్లలో...
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ నెంబర్వన్..
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ నెంబర్వన్
త్రీ స్టార్, ఫోర్ స్టార్ విభాగాల్లో మొదటి మూడింట్లో రెండు స్థానాలు తెలంగాణవే...
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అవార్డులను ప్రకటించిన కేంద్రం
అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ వార్డుల్లో టాప్గా...
గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్లో దేశంలోనే తెలంగాణ జిల్లాలు టాప్: కెటిఆర్
హైదరాబాద్: గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్లో దేశంలోనే తెలంగాణ జిల్లాలు మొదటి, మూడో స్థానాన్ని సంతరించుకున్నారు. ఫోర్త్ స్టార్ కేటగిరిలో తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సాధించగా, రెండోస్థానాన్ని మధ్యప్రదేశ్లోని...
నూర్పిడి యంత్రంలో పడి యువకుడు మృతి
తానూర్ : ముథోల్ మండలంలోని విఠోలి గ్రామంలో శనగలు నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడి మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే తాజాగా మరో ఘటన...
డాగీ డాబా..ఇక్కడ శునకాలకే ప్రవేశం (స్పెషల్ వీడియో)
న్యూస్డెస్క్: శునక ప్రేమికులకు ఇది శుభవార్తే..ఇంట్లో శునకాన్ని పెంచుకునే వారు తమ సొంత పిల్లలను ఎలా చూసుకుంటారో వాటిని కూడా అలానే చూసుకోవాలను కుంటారు. వాటికి మంచి ఆహారాన్ని అందచేయడం తమ బాధ్యతగా...
కలిసొచ్చే పార్టీలతో పనిచేయడానికి సిద్ధం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో...
మార్చి 6న నదుల అనుసంధానంపై సమావేశం
హైదరాబాద్: నదుల అనుసంధానంపై మార్చి 6న కీలక సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఈ దఫా సమావేవాన్ని నిర్వహించేందకు హైదరాబాద్ను వేదికగా నిర్ణయించింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో...
మార్క్ షీట్ ఇవ్వనందుకు ప్రిన్సిపాల్కు నిప్పంటించాడు
ఇండోర్(మధ్యప్రదేశ్): మార్క్ షీట్ ఇవ్వడంలో జాప్యం జరిగిందన్న కోపంతో ఒక పూర్వ విద్యార్థి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన 54 ఏళ్ల ప్రైవేట్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ శనివారం ఆసుపత్రిలో పోలీసులు తెలిపారు. ఇండోర్లోని...
యాత్రికుల బస్సులను ఢీకొట్టిన ట్రక్కు: 14 మంది మృతి
భోపాల్: ట్రక్కు అదుపుతప్పి ఆగి ఉన్న బస్సులను ఢీకొట్టడంతో 14 మంది యాత్రికులు దుర్మరణం చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా-సత్నా సరిహద్దులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... యాత్రికులు కోల్...
రాజనీతి, రాజకీయ వ్యాపారం!
‘రాజనీతిజ్ఞు’డంటే ఎవరు? రాజకీయ వ్యాపారి అంటే ఎవరు? “నేటి, రేపటి తరాల భద్రత, ప్రగతి కోసం పరిశ్రమించేవాడు రాజనీతిజ్ఞుడు! కేవలం రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడేవాడు రాజకీయ వ్యాపారి! 2014 నాటి...