Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర
మన తెలంగాణ/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య నుంచి వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు వేలాదిగా ఆదివాసీ గిరిజనులు తరలి...
డూప్లికేట్తో పాఠాలు.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్
భోపాల్: పిల్లలకు పాఠాలు చెప్పడానికి తీరిక లేని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన స్థానంలో 8వ తరగతిలోనే చదువుకు మంగళం పాడిన మరో వ్యక్తిని నియమించుకుని ఠంచనుగా నెల జీతం తీసుకుంటున్న...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం
భోపాల్: మధ్యప్రదేశ్లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ...
దళిత యువకుడిపై పెట్రోల్ పోసి… నిప్పంటించారు…
భోపాల్: ఓ దళిత యువకుడిపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దళిత కుటుంబం, మరో కుటుంబానికి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో...
జీతం రూ.6 వేలు.. రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటి నోటీసు
భోపాల్: అతని జీతం నెలకు రూ. 6,000. అయితే రూ. 3.49 కోట్లు ఆదాయం పన్ను కట్టాలంటూ ఐటి శాఖ అతనికి నోటీసు పంపించింది. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్లోని భిండ్లో చోటు...
హైదరాబాద్ ఇన్నింగ్ ఓటమి
ఒంగోలు: ఆంధ్రాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్కు ఘోర పరాజయం ఎదురైంది. ఒంగోలు వేదికగా జరిగిన మ్యాచ్లో ఆంధ్రా జట్టు ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది. ఇక,...
పౌరసత్వ భంగాన్ని నిరూపిస్తారా?
రాహుల్, మమతలకు అమిత్ షా సవాల్
జబల్పూరు : నూతన పౌరచట్టంపై రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు హోం మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. ఈ నేతలు పౌరసత్వ చట్టం తప్పని నిరూపిస్తారా?...
రోజూ 109 మంది బాలలపై లైంగిక వేధింపు
2017 కన్నా పెరిగిన కేసుల సంఖ్య
బాలికలపై అత్యాచారాలు మహారాష్ట్రలో అత్యధికం
ఒక్క ఏడాదిలో 26 శాతం పెరిగిన బాల్యవివాహాల కేసులు
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటా వెల్లడి
న్యూఢిల్లీ :...
హీరోయిన్లు ముంబైలో డ్యాన్సులు చేయాలి..జెఎన్యులో వారికేంపని?
భోపాల్: హీరోయిన్లు ముంబైలో ఉండి డ్యాన్సులు చేయాలని, వారికి జెఎన్యులో పనేంటని మధ్యప్రదేశ్కు చెందిన బిజెపి నాయకుడు మోహన్ భార్గవ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ప్రముఖ సినీ నటి...
లంచం అడిగిన తహసీల్దార్కు షాకిచ్చిన మహిళ..
భోపాల్: లంచం అడిగిన అధికారికి ఓ మహిళ షాక్ ఇచ్చింది. తన గేదెను లంచంగా తీసుకొని తనకు సంబంధించిన పనిని పూర్తిచేయమని ఓ మహిళ తహాసీల్దారు కార్యాలయానికి వెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లో...
రేప్ కేసులో బిజెపి నేత అరెస్టు
భోపాల్: ఒక దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణపై బిజెపి నాయకుడు ఒకరిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లా బిజెపి మీడియా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న దేవేంద్ర తమ్రాకర్ను...
డ్రగ్స్ అలవాటు చేసి.. బాలికతో రోజుకు ఐదుగురు శృంగారం
మధ్యప్రదేశ్ : మైనర్ బాలికకు మత్తు పదార్థాలు అలవాటు చేసి రోజుకు ఐదుగురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ 13 ఏళ్ల బాలిక...
సావర్కర్-గాడ్సే మధ్య ఆ సంబంధం ఉంది….
భోపాల్: మధ్యప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ అనే కార్యక్రమంలో భాగంగా వీర్ సావర్కర్పై ఓ బుక్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 'హౌ బ్రేవ్ వాజ్ వీర సావర్కర్' అనే...
వన్ నేషన్-వన్ రేషన్ ప్రారంభం
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...
విషాద సంఘటన.. లిఫ్ట్ కూలి ఆరుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాదం సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్లో పాటల్పానీ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లో మంగళవారం తాత్కాలిక లిఫ్ట్ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు...