Saturday, April 27, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
accident

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి

జైపూర్: రాజస్థాన్ భిల్వారా జిల్లాలో సోమవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. భిల్వారా జిల్లా లో పెళ్లికి...
Police-Beats-Wife

భార్యపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారి… (వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ పోలీసు అధికారి దారుణానికి ఒడిగట్టాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందంటూ కట్టుకున్న భార్యపై విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డాడు.  భార్యను రోడ్డుపైకి ఈడ్చుకోచ్చి విచాక్షణ రహితంగా కొట్టాడు....

సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు ఇద్దరు సిఐలకు ఆహ్వానం

  హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై సైబర్ నేరాల నిరోధ జాతీయ శిక్షణకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సునీత, విశ్వేశ్వర్‌లకు ఆహ్వానం అందింది. బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్...

ఆదివాసీల ఆత్మగౌరవ జాతర

  మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....

పోదాం పదే జాతర..

  మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే 4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో పులకిస్తున్న బాటలు కన్నెపల్లి నుంచి నేడు గద్దెకు రానున్న సారలమ్మ వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం వరంగల్ : మేడారం మహాజాతరను...
Dead body

ఒకే కుటుంబంలో నలుగురు హత్య?… భర్త పరార్

  భోపాల్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని అకల్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మి బాయ్, ఆమె కూతుళ్లు ముగ్గురు విగతజీవులై కనిపించడంతో స్థానికులు పోలీసులకు...

కనువిందు చేసిన జనమేడారం

  హైదరాబాద్, వరంగల్  : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
BJP MLA Manohar Untwal

బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత..

  భోపాల్: మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఎల్ఎ మనోహర్ ఉన్‌త్వాల్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా మెదడు రక్తస్రావంతో బాధపడుతున్న ఉన్‌త్వాల్‌ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...

తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం

  రాష్ట్రానికియుఎన్‌డిపి కితాబు హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్ తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్‌డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో...
BJP MLA

సిఎఎపై బిజెపి ఎమ్మెల్యే ఫైర్

  భోపాల్: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా మొదటిసారి ఒక బిజెపి నాయకుడు గళం విప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి శాసనసభ్యుడు నారాయణ్ త్రిపాఠి సిఎఎని సవాలు చేశారు. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు...

కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం

  భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ప్రాంతం కరోండ్‌లో కదులుతున్న కారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల...

దావోస్‌పై కెటిఆర్ ముద్ర

  బహుముఖం.. దిగ్విజయం విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
Adivasi Nagoba Jatara begins

మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర

మన తెలంగాణ/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య నుంచి వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు వేలాదిగా ఆదివాసీ గిరిజనులు తరలి...
School

డూప్లికేట్‌తో పాఠాలు.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్

భోపాల్: పిల్లలకు పాఠాలు చెప్పడానికి తీరిక లేని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన స్థానంలో 8వ తరగతిలోనే చదువుకు మంగళం పాడిన మరో వ్యక్తిని నియమించుకుని ఠంచనుగా నెల జీతం తీసుకుంటున్న...
KTR meet with Google CEO Sundar Pichai

టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ

  హైదరాబాద్‌లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్‌పిచాయ్ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
Murder

ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.  ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ...
Dalit man

దళిత యువకుడిపై పెట్రోల్ పోసి… నిప్పంటించారు…

  భోపాల్: ఓ దళిత యువకుడిపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దళిత కుటుంబం, మరో కుటుంబానికి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో...
IT-dept

జీతం రూ.6 వేలు.. రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటి నోటీసు

భోపాల్: అతని జీతం నెలకు రూ. 6,000. అయితే రూ. 3.49 కోట్లు ఆదాయం పన్ను కట్టాలంటూ ఐటి శాఖ అతనికి నోటీసు పంపించింది. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో చోటు...
Ranji-Trophy

హైదరాబాద్ ఇన్నింగ్ ఓటమి

ఒంగోలు: ఆంధ్రాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఒంగోలు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఇక,...

Latest News