Saturday, May 4, 2024

ఒకే కుటుంబంలో నలుగురు హత్య?… భర్త పరార్

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని అకల్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మి బాయ్, ఆమె కూతుళ్లు ముగ్గురు విగతజీవులై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలపై ఎక్కడ గాయాలు లేవని తెలిపారు. ఈ నలుగురిని హత్య చేశారా? లేక వీళ్లు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి బాయ్ భర్త కనిపించకపోవడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం తినే భోజనంలో ఆమె భర్త విషం కలిపి చంపి ఉంటాడని అనుమాన వ్యక్తం చేస్తున్నారు. శవ పరీక్షలో అన్ని బయటపడుతాయని పోలీసులు వెల్లడించారు.

 

woman, three daughters dead bodies found in Madhya,deceased woman was identified as Laxmi Bai and the youngest daughter of the deceased was one-month-old while the eldest was five-year old
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News