Friday, May 10, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి

  హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

విద్వేషాలకు ఇది వేళ కాదు

  దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...
Civil Commissioner

లాక్ డౌన్‌కు ముందున్న ధరల ప్రకారం విక్రయించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యవసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాల శాఖ కమిష ర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్‌లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో...

ఇళ్లలోనే ఇండియా

  ‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

కమల్‌నాథ్ రాజీనామా

  బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం గవర్నర్‌కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం 15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్‌నాథ్ భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
supreme court , kamal nath

బలపరీక్షపై స్పీకర్, గవర్నర్‌లకు సుప్రీం నోటీసులు

  న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బిజెపి ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది....

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

ఎంపిలో విశ్వాస పరీక్షకు బిజెపి డిమాండ్

  సభ్యుల లెక్కింపుపై నిర్వహించాలని గవర్నర్‌కు బిజెపి వినతి భోపాల్ : సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో శాసనసభ్యుల లెక్కింపుపై బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర బిజెపి...

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
Digvijaya Singh

సింధియా విషయంలో అది మా తప్పే

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
Jyotiraditya Scindia, JP Nadda

బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు....
Congress meet

నా ప్రభుత్వానికి ఢోకా లేదు

అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం సిఎల్‌పి భేటీ అనంతరం కమల్‌నాథ్ ధీమా రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన...
sachin pilot

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

  సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...

వృద్ధి శిఖరాన తెలంగాణ

    రాష్ట్రంగా విడిపోయిన తర్వాతనే కళ్లు మిరుమిట్లు గొలిపే సిరిసంపదలు తలసరి ఆదాయంలో దేశానికే తలమానికం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం బీహార్ కంటే తక్కువగా ఉండేది. రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లా కరీంనగర్ తలసరి...

చేతికి చెయ్యిచ్చిన సింధియా

  కాంగ్రెస్‌కు గుడ్‌బై... మోడీ, అమిత్‌షాతో భేటీ రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో...
Governor

ఆరుగురు మంత్రులను తొలగించిన కమల్ నాథ్

  భోపాల్: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రులను తొలగిస్తున్నట్లు గవర్నర్ లాల్ జీ టాండన్‌కు ముఖ్యమంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో...

Latest News