- Advertisement -
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.. మృతుల సంఖ్య 104కు చేరుకుంది. ఇక, తెలుగు రాష్ట్రాలు ఎపి, తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తెలంగాణలో 272, ఎపిలో 232కు చేరుకున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా 12,10,416 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, సుమారు 65,500 మంది చనిపోయారు.
రాష్ట్రాలవారిగా కరోనా కేసుల వివరాలు:
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు | కరోనా రోగుల సంఖ్య | కోలుకున్న వారు | మృతులు |
---|---|---|---|
మహారాష్ట్ర | 635 | 52 | 34 |
తమిళనాడు | 485 | 8 | 5 |
ఢిల్లీ | 445 | 16 | 6 |
కేరళ | 306 | 50 | 2 |
తెలంగాణ | 272 | 33 | 11 |
ఉత్తర్ ప్రదేశ్ | 234 | 21 | 2 |
ఆంధ్రప్రదేశ్ | 226 | 2 | 1 |
రాజస్థాన్ | 210 | 25 | 1 |
మధ్యప్రదేశ్ | 179 | – | 11 |
కర్నాటక | 144 | 11 | 4 |
గుజరాత్ | 122 | 17 | 11 |
జమ్మూ కాశ్మీర్ | 92 | 3 | 2 |
హర్యానా | 84 | 29 | – |
పంజాబ్ | 65 | 3 | 5 |
పశ్చిమ బెంగాల్ | 53 | 3 | 6 |
బిహార్ | 32 | 3 | 1 |
అస్సాం | 26 | – | – |
ఉత్తరాఖండ్ | 22 | 2 | – |
ఒడిసా | 21 | 2 | – |
ఛండీఘర్ | 18 | 3 | – |
లఢక్ | 14 | 3 | – |
అండమాన్, నికోబార్ దీవులు | 10 | – | – |
ఛత్తీస్ గఢ్ | 10 | 7 | – |
గోవా | 7 | – | – |
హిమాచల్ ప్రదేశ్ | 6 | 1 | 2 |
పుదుచ్చేరి | 5 | – | – |
జార్ఖండ్ | 3 | – | – |
మణిపూర్ | 2 | – | – |
అరుణాచల్ ప్రదేశ్ | 1 | – | – |
మిజోరం | 1 | – | – |
మొత్తం | 3,730 | 294 | 104 |
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు:
ప్రపంచం | కరోనా రోగుల సంఖ్య | మృతులు | కోలుకున్న వారు |
మొత్తం | 12,10,416 | 65,449 | 251,822 |
అమెరికా | 3,11,637 | 8,454 | 14,828 |
స్పెయిన్ | 1,30,759 | 12,418 | 38,080 |
ఇటలీ | 1,24,632 | 15,362 | 20,996 |
జర్మనీ | 96,092 | 1,444 | 26,400 |
ఫ్రాన్స్ | 89,953 | 7,560 | 15,438 |
చైనా | 81,669 | 3,329 | 76,964 |
ఇరాన్ | 55,743 | 3,452 | 19,736 |
యుకె | 41,903 | 4,313 | 135 |
Corona positive cases raised to 3,730 in India
- Advertisement -