Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఔరంగాబాద్లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)
మహారాష్ట్ర: ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలసిపోయి కర్మాడ్ వద్ద ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు...
దేశంలో ప్రమాదకరంగా ఆ పది నగరాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించిన ప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో 32,138 మంది ఇంకా...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
24 గంటల్లో 4 వేల కేసులు
దేశంలో కరోనా ఉగ్రరూపం...195 మంది మృతి
ప.బెంగాల్లో ఒక్క రోజే 98 మరణాలు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఆగని వైరస్ ఉధృతి, ఐటిబిపిలో 45 మందికి, ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి పాజిటివ్, 27.41% రికవరీ...
దేశంలోని ఆ పది నగరాల్లోనే… 50 శాతానికిపైగా కరోనా కేసులు
ముంబయిలో 9310, ఢిల్లీలో 4898, అహ్మదాబాద్లో 4076
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించినప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
లాక్ డౌన్ ఎఫెక్ట్.. కాంక్రీట్ మిక్సర్ ట్రక్లో 18 మంది కార్మికులు
ఇండోర్: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో, వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెల్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కొంత మంది కాలినడకన వెళ్తుండగా, మరికొందరు సైకిళ్లపై తమ...
దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు
ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్లోనే
రెడ్జోన్లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్లో 319 జిల్లాలు
21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్గా పరిగణన
ప్రతివారం జాబితా సమీక్ష
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య...
అన్నయ్యను బావిలో తోసేసి… చెల్లిపై గ్యాంగ్ రేప్
భోపాల్: సోదరుడిని బావిలో తోసేసి అనంతరం యువతిపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో...
ఇప్ప పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి
భోపాల్: 45 ఏళ్ల గిరిజన వ్యక్తిపై పులి దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో జరిగింది. రామ్సుహవన్ అనే వ్యక్తి ఇప్ప పువ్వు సేకరించటానికి తన స్నేహితులతో...
ప్లాస్మాథెరపీ ప్రమాదకరం
నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం
కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
రాష్ట్రవ్యాప్తంగా వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
పలుచోట్ల నేలకొరిగిన చెట్లు
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వడగండ్లు, ఉరుములు, మెరుపులు కూడిన వర్షం కురిసింది. నగర శివార్లలో ఈదుర గాలులతో కూడిన వాన కురిసింది....
భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...
3.5 లక్షల వలసవాదులను తరలించాలని ఆరు రాష్ట్రాలకు మహారాష్ట్ర సూచన
ముంబై : లాక్డౌన్ కారణంగా నాందేడ్ తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ వద్ద నిల్చిపోయిన మొదటి బ్యాచ్ వంద సిక్కు యాత్రికులను వారి స్వంత రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీకి శనివారం పంపించిన...
వితరణశీలురకు విన్నపం
లోకాన్ని ఏ వ్యాధి, ఉపద్రవం ముంచక ముందే నిరుద్యోగం, ఉపాధి లేమీ విపరీతంగా ఉండేవి. ఇప్పుడు కాలు బయట పెట్టడానికి వీలులేని కరోనా లాక్డౌన్లో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకుంటేనే గుండె...
ఆదుకునేవారు అన్నదాతలే
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?
కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి?
లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు
26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు
ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు
క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్
ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ
తిరువనంతపురం...
ఇప్పపువ్వు…. పులి దాడిలో యువతి మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో 18 ఏళ్ల యువతి పులి దాడిలో మృత్యువాతపడింది. ఒక్కవారంలో మాయదారి పులి ముగ్గురిని బలి తీసుకుంది. ఇప్పపువ్వు సేకరించడానికి సంతోషి బాల్చంద్ అనే యువతి తన...
కరోనా హాట్స్పాట్లో 170 జిల్లాలు
హాట్స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్జోన్లో
దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు
మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు
24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….
భోపాల్: లాక్డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...