Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకట్ రెడ్డి వాట్సప్ కాల్
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పదే పదే వాట్సప్ కాల్ చేసి గ్రామ స్థాయి...
జోడో యాత్ర కలిసొచ్చేనా?
ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం...
సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం
ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి కీలక నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో లాగా ఆయన ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన స్థానంలో...
మిషన్ 2024 లక్ష్యంగా దూసుకుపోతోన్న నితీశ్
న్యూఢిల్లీ: మిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్షంగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకుపోతున్నారు. మూడు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలను...
నాడు తండ్రిని కోల్పోయా… ఇప్పుడు దేశాన్ని కోల్పోలేను
రాజకీయ ప్రవేశం తర్వాత తొలిసారి తండ్రి స్మారక చిహ్నం వద్ద రాహుల్
చెన్నె: దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతోపాటు దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి
సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎంఎల్ఏ జగ్గారెడ్డి తెలిపారు. తన స్థానంలో ఈసారి సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశమిస్తానన్నారు. క్యాడర్ వద్దంటే... తన భార్య నిర్మలను...
రాహుల్ కు పదవుల మీద ఆశ లేదు: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్: సెప్టెంబర్ 7 ప్రతిష్టాత్మకమైన దినమని, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన దినమని, అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభం చేస్తున్నారని టిపిసిసి వర్కింగ్...
‘భారత్ జోడో యాత్ర ‘…. మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా మోత రోహిత్
హైదరాబాద్: 'భారత్ జోడో యాత్ర ' కార్యక్రమానికి మోత రోహిత్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా ఎఐసిసి నియమించింది. హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్...
12, 13 తేదీల్లో అసెంబ్లీ
బిఎసిలో నిర్ణయం
అజెండా ఖరారు
తొలి రోజు మల్లు స్వరాజ్యం,
జనార్దన్రెడ్డిలకు
అసెంబ్లీ సంతాపం
అనంతరం సోమవారానికి
వాయిదా పడిన సభ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 12,13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బిఎసి (...
నేటి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర
కన్యాకుమారినుంచి
కశ్మీర్ దాకా పాదయాత్ర
150 రోజులు..3,750 కి.మీ
సాగనున్న యాత్ర
13 రాష్ట్రాలు, రెండు కేంద్ర
పాలిత ప్రాంతాల మీదుగా..
22 నగరాల్లో భారీ
బహిరంగ సభలు
నేడే రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర
కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా...
కర్నాటక ఎస్ఐ రిక్రూట్మెంట్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్
బిజెపి ఎంఎల్ఎను చిక్కుల్లో పడేసిన ఆడియో క్లిప్పింగ్
బెంగళూరు: కర్నాటకలో పోలీసు సబ్ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కుంభకోణం ఇప్పుడు అధికార బిజెపి ఎంఎల్ఎను చిక్కుల్లో పడేసింది. పోలీసు సబ్ఇన్స్పెక్టర్గా ఉద్యోగం పొందడానికి సాయం చేసేందుకు ఓ...
నిండా నీటమునిగిన బెంగళూరు
చెరువులను తలపిస్తున్న రహదారులు
నీట మునిగిన వేలాది వాహనాలు
ట్రాక్టర్లు, బుల్డోజర్లపై కార్యాలయాలకు ఉద్యోగులు
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు
ఐటి ఉద్యోగుల ‘వర్క్ఫ్రమ్ హోమ్’కు కంపెనీల అనుమతి
గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన ఫలితమే: సిఎం బొమ్మై
బెంగళూరు:...
ప్రధాని కావాలన్న కోరిక లేదు
ప్రతిపక్షాల ఐక్యతే ప్రధాన అజెండా
మరోసారి స్పష్టం చేసిన బీహార్ సిఎం నితీశ్
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ
కేజ్రీవాల్, డి. రాజాలతోనూ సమావేశం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో...
రైతుల కోసం 72 గంటల పాటు దీక్ష..
మన తెలంగాణ/హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు తెలంగాణ...
ముంబైలో సైరస్ మిస్త్రీకి అంత్యక్రియలు
ముంబై : టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ భౌతిక కాయానికి మంగళవారం ఆర్థిక రాజధాని ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. సెంట్రల్ ముంబై వొర్లి దహనవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు పార్టీ...
దేశ ప్రజలపై బిజెపి దాడి చేస్తోంది
ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు రాహుల్ పాదయాత్ర
దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంటే
ప్రధాని మోడీ, అమిత్షాలు భయపడుతున్నారు
దేశ ప్రజలపై...
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఎప్పుడంటే…
హైదరాబాద్: వచ్చే స్వార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వ్యూహరచన చేశారు. దేశమంతా పాదయాత్ర చేపట్టి ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలన్న...
స్పీకర్ పోచారంను కలిసిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ
హైదరాబాద్: అసెంబ్లీ భవనంలోని స్పీకర్ చాంబర్ లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసభాపతి టి.పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…12వ తేదీకి వాయిదా!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. వారి సేవలను ...