Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
అభివృద్ధిని చూసి ఓటు వేయండి : ఎమ్మెల్యే జోగు రామన్న
బేలా: అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేలా మండలంలోని మసాల గ్రామ పంచాయతీ బోరిగావ్ గ్రామంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వంలో...
బుల్లెట్ బండి నడిపిన రాహుల్ గాంధీ (వీడియో వైరల్)
భోపాల్: మధ్యప్రదేశ్లోని మౌ పట్టణంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నడిపి పార్టీలోని యువ నాయకులను మరోసారి ఆకర్షించారు. రాహుల్ బుల్లెట్ నడపడంతో...
మీరేం గుణపాఠం నేర్పించారు? : ఓవైసీ
అమిత్ షాను ఏకీ పారేసిన అసదుద్దీన్ ఓవైసీ
న్యూఢిల్లీ: మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తీవ్రంగా విమర్శించారు. అధికార మత్తు బాగా తలకెక్కించుకున్నారని పేర్కొన్నారు. “2002లో...
బిజెపిలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో కాంగ్రెస్...
రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
నగ్డా(ఉజ్జయిని): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ’భారత్ జోడో యాత్ర‘ ఇండోర్కు చేరుకోగానే బాంబు పేల్చి రాహుల్ను...
మధ్యప్రదేశ్లోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర
మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అగ్రనేతకు స్వాగతం పలికారు....
పిఎం కిసాన్ లబ్ధిదారుల్లో కోత: మోడీ ప్రభుత్వంపై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: కిసాన్ పథకాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం మోడీ సర్కారుపై ధ్వజమెత్తారు. లబ్ధిదారులైన రైతులను తగ్గించేలా ప్రతి వాయిదాకి మోడీ ప్రభుత్వం కోత విధిస్తుందని ఖర్గే ఆరోపించారు. ఈ...
రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ అందుకున్నా: సంజయ్ రనౌత్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుంచి తనకు నిన్న రాత్రి ఫోన్ కాల్ వచ్చిందని, రాజకీయ విద్వేషాల కాలంలో ఇలాంటి సౌహార్దత బహు అరుదు అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్...
గిరిజనులను మోడీ అడవిమనుష్యులు చేశాడు
బుల్ధానా : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనులకు పలు రకాలుగా ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి వారి భవిష్యత్తుకు తీసుకువచ్చిన పలు చట్టాలను,...
కెసిఆర్ మా స్టార్ క్యాంపెయినర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కర్నాటకలో జరగనున్న అ సెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ (జనతాదళ్ సెక్యులర్) పార్టీ పక్షాన స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టి ఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు దిగబోతున్నారు....
ఇందిర పాలనతోనే నియంతృత్వం
జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో...
నా జోలికొస్తే చెప్పుతో కొడతా
రాజకీయాల్లో ఉన్నవారికి కొంతైనా నీతి, నిజాయితీ ఉండాలి బురద రాజకీయాలు
తప్ప.. మరో పని లేదు వైఖరి మార్చుకోకపోతే ఉరికించి ఉరికించి కొడతాం
నువ్వెక్కడ పోటీ చేస్తే అక్కడికొచ్చి ఓడిస్తా ఎంపి ధర్మపురి అర్వింద్పై
తీవ్రస్థాయిలో విరుచుకుపడిన...
దళితులు, ఆదివాసీలకు ఆరెస్సెస్ చీఫ్ పదవి ఎందుకివ్వరు: ఛత్తీస్గఢ్ సిఎం
రాయ్పూర్: బిజెపి మాతృసంస్థ ఆరెస్సెస్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరెస్సెస్, బిజెపి కలిసి దేశంలో మతచిచ్చు రేపుతున్నాయని మండిపడ్డారు. ప్రజల మధ్య మతచిచ్చు...
భారత్ జోడో యాత్రలో జోడు గాంధీలు
నెహ్రూ మునిమనవడితో కదిలిన గాంధీ మునిమనవడు
షెగాన్ : మహారాష్ట్రలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శుక్రవారం గాంధీజి మునిమనవడు తుషార్ గాంధీ తోడుగా పాల్గొన్నారు. రాహుల్తో కలిసి నడిచారు. బుల్ధానా...
ఇండోర్లో ‘భారత్ జోడో యాత్ర’కు బాంబు బెదిరింపు
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ షాపుకు బాంబు బెదిరింపు అందింది. ఒకవేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వారు నవంబర్ 28న స్థానిక స్టేడియంలో రాత్రి బస చేస్తే బాంబు...
నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటపడి ఓడిస్తాం..
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపి అరవింద్పై ఎంఎల్ సి కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.‘ఇవాళ నేను బాధతో మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రజలు క్షమించాలి. ప్రజా జీవితంలో...
అదే తెగింపు… అదే దూకుడు
రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చుతున్న కేంద్రంపైనే యుద్ధం
కమలనాథులు తమ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేస్తారని తెలిసి పోరుబాట
దేశరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతవరకైనా వెళ్తానని ప్రతిజ్ఞ
అంతుచిక్కని కెసిఆర్ మిషన్ మోడ్
మెరుపువేగంతో వేసే ఎత్తులకు ప్రత్యర్థులు...
అధికారం కట్టబెట్టకుంటే, టిడిపికి 2024 చివరి ఎన్నికలు కావొచ్చు: చంద్రబాబు
కర్నూల్: ప్రజలు కనుక 2024లో కూడా తెలుగు దేశం పార్టీని ఎన్నుకుని అధికారం కట్టబెట్టకపోతే, తమ పార్టీకి అదే చివరి ఎన్నిక అవుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో...
ఈనెలాఖరున బాసర నుంచి బిజెపి ప్రజాసంగ్రామ యాత్ర..
మన తెలంగాణ/హైదరాబాద్: ఈనెలాఖరున ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈసారి ముథోల్ నియోజకవర్గంలోని బాసర ప్రాంతం నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు...
తక్షణమే కుల గణన నిర్వహించండి: విహెచ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో గత కొంత కాలంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియార్ నాయకులు వి.హనుమంతరావు సైతం కుల గణన అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కుల...