Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
కార్పొరేట్లకిస్తున్నది ఉచితం కాదా?
ఎన్నికల తరుణంలో ఓటర్లకు ఉచితాలను అందిస్తామని వాగ్దానాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్కు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని బిజెపి నేత, లాయర్ అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖ లు...
గత ప్రభుత్వాల సమష్టి కృషి ఫలితమే ఐఎన్ఎస్ విక్రాంత్
మోడీ ఈ విషయాన్ని అంగీకరిస్తారా?: కాంగ్రెస్ సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ కేంద్రంగా కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. విక్రాంత్ నిర్మాణాన్ని సమష్టి కృషిగా...
7న కన్యాకుమారిలో రాహుల్ ”భారత్ జోడో యాత్ర” ప్రారంభం
రాహుల్కు జాతీయ పతాకం అందచేయనున్న స్టాలిన్
న్యూఢిల్లీ: ఈ నెల 7వ తేదీన ''భారత్ జోడో యాత్ర''ను ప్రారంభించడానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ...
మోడీ ఇచ్చిన బంగళాలో కూర్చుని తప్పుడు వార్తలు
గులాం నబీపై జైరాం రమేశ్ నిప్పులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ మంజూరు...
తీస్తా సెతల్వాద్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: రెండు నెలలుగా కస్టడీలో ఉన్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె తన పాస్పోర్ట్ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక విచారణకు పూర్తి...
రూపాయికి కిలో బియ్యం పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత?: నిర్మలా సీతారామన్
కామారెడ్డి: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తునప్పుడు ఆమె కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్...
ఉచితాలు వద్దన్న బిజెపికి బుద్ధి చెప్పాలి: హరీష్ రావు
మెదక్: ఉచితాలు వద్దన్న బిజెపికి బుద్ధి చెప్పాలని, పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నది కెసిఆర్ ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల...
వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకులు అని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రశంసించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ఆర్: పొన్నాల
హైదరాబాద్: సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ టిపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా...
వారంలో 28వేల ఉద్యోగాలు
రెండు, మూడు రోజుల్లో గ్రూప్4 నోటిఫికేషన్
డిఎస్సి సహా 9వేల పోస్టుల భర్తీకి ప్రణాళికలు
ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడి
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: రెండు మూడు రోజుల్లో గ్రూప్4 నోటిఫికేషన్ ఇవ్వనున్నామని, వారం...
సోనియా గాంధీ తల్లి కన్నుమూత.. సంతాపం తెలిపిన కెసిఆర్, మోడీ..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మాతృమూర్తి పోలా మినో(90) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తల్లిని...
విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీ సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నేడు విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజెపి కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి...
రూ.2016 పెన్షన్ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా?: హరీష్ రావు
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్ 600 రూపాయలే
దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, ఇందకు ఏటా 12 వేల కోట్లు
కొద్ది రోజుల్లో...
మా మద్దతు టిఆర్ఎస్ కే: తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్: బిజెపి ఓడగోట్టడానికే టిఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలలో తమకే మద్దతు చేయాలని అన్ని పార్టీలు కోరాయని,...
శాసనోల్లంఘన ఉద్యమం
గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన రెండో అతిపెద్ద ప్రజా పోరాటం శాసనోల్లంఘన ఉద్యమం.
ఉద్యమానికి కారణాలు..
1927 బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది.
1919 రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించుటకు గాను నియమించబడిన కమీషన్...
రాయపూర్ రిసార్ట్కు జార్ఖండ్ యుపిఎ ఎంఎల్ఎలు
ప్రత్యేక విమానంలో రాంచీనుంచి వచ్చిన 31 మందిశాసన సభ్యులు
రాయపూర్: జార్ఖండ్లో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమంగా...
బొగ్గు కుంభకోణం… అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు
కోల్కతా : బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం నాడు సమన్లు పంపింది. వచ్చే శుక్రవారం నాడు...
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్
గజ్వేల్: రూపాయి ఖర్చు లేకుండా.. మీ చెమట చుక్క పడకుండా.. రెండు పడకల ఇళ్లు కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు....
గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికల జూమ్ సమావేశం….
నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మండల ఇంఛార్జ్ లతో గాంధీభవన్ నుంచి జూమ్ సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంచార్జ్ కార్యదర్శి బోసురాజు మాట్లాడారు. కోమటి రెడ్డి...
బిజెపి దురుత్సాహం!
సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...