Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
జగ్గారెడ్డి న్యూ లుక్…!
జగ్గారెడ్డి న్యూ లుక్...!
శ్రీవారికి తలనీలాలు సమర్పణ..
వెంట్రుకలు, గడ్డం తీసేయడంతో అసలు ఆయన జగ్దారెడ్డియేనా?
అని డౌట్ వ్యక్తం చేసిన పలువురు నెటిజన్లు..
ఇంకొందరు ఆయన ఫోటోను షేర్ చేస్తూ
‘ఇయన ఎవరో చెప్పుకోండి...
ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 కీలక వాగ్దానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ నాలుగున ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ(బిజెపి) మధ్య రచ్చ మొదలయింది. మొత్తం 250 వార్డులకు...
వెంకటిరెడ్డిపై వేటు?
తలకు చుట్టుకున్న మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం
తన సోదరుడు, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయడంతో అధిష్ఠానం సీరియస్
కోమటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎఐసిసికి పిసిసి...
జీ 20లోగోలో బీజేపీ రంగులు.. కమలం గుర్తు
న్యూఢిల్లీ : జీ 20 దేశాల సమావేశానికి వచ్చే ఏడాది భారత్ అధ్యక్షత వహించనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన జీ 20 లోగోలో బీజేపీ జెండా రంగులు, కమలం గుర్తు...
గుణపాఠం నేర్పిన ఉప ఎన్నిక
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి:నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికపై దేశమే కా దు.. ప్రపంచ వ్యాప్త ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. కరెన్సీ కట్టలు, మస్తు మస్తు మద్యంతో...
ఇక్కడ ఉత్తరాది వ్యూహం ఊతమివ్వదు
దక్షిణాది కేంద్రంగా వ్యూహాలు రచించాలి
యెడియూరప్ప వంటి బలమైన నాయకులు లేకపోవడం శాపం
పార్టీ మూల సిద్ధాంతాన్ని కొనసాగించడమే ఉత్తమ మార్గం
శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ భోదనలే శిరోధార్యం
ఉత్తరాది కన్నా భిన్నమైన...
జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసిింది: మల్లు
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపి మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్...
భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే
ముంబయి: నేతృత్వంలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో శివసేన ఉద్ధవ్ తనయుడు ఆదిత్య థాకరే సోమవారం రాత్రి మహారాష్ట్రలో ప్రవేశించిన అనంతరం ఆదిత్య యాత్రలో పాల్గొంటారని థాకరే సారథ్యంలోని వర్గంతెలిపింది. ఈ సందర్భంగా...
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు ?
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో...
ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీని భారత్కు రప్పించనున్నారు!
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, లంచంకు సంబంధించిన కేసుల్లో భారత్కు కావలసిన ఆయుధాల డీలర్ సంజయ్ భండారీని యూకె నుంచి భారత్కు అప్పగించనున్నారు. అతడిని భారత్కు అప్పగించాలని లండన్లోని వెస్ట్మినిష్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆజ్ఞాపించింది....
దేశంలో అధ్యక్ష పాలనకు మోడీ పావులు: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దేశంలో పార్లమెంటరీ ప్రాతిపదిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం విమర్శించారు. సంఘ్పరివార్ ఆలోచనా విధానానికి అనుగుణంగా దేశంలో అధ్యక్ష తరహా పరిపాలనా విధానాన్ని...
మునుగోడు ఉప ఎన్నిక.. కారు ‘జయభేరి’
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. సమీప ప్రత్యర్థి,బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డ్డిపై టిఆర్ఎస్ అభ్యర్థి...
బిఆర్ఎస్కు బోణి
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అమలు చేసిన వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. ఆయన మాస్టర్ మైండ్ ముందు రెండు జాతీయ పార్టీ (బిజెపి, కాంగ్రెస్)లు బొక్కాబోర్లపడ్డా...
ఓటమితో కుంగిపోం: బిజెపి ఎంపీ లక్ష్మణ్
మన తెలంగాణ/ హైదరాబాద్: మునుగోడు ఓటమితో కుంగిపోయే పార్టీ బిజెపి కాదని, గెలిస్తే పొంగిపోమని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఓటమి కారణాలను సమీక్షించి, బలహీనంగా ఉన్నచోట్ల బలపడటానికి...
గుజరాత్ను మోడీ ద్రోహం నుంచి రక్షిస్తాం
న్యూఢిల్లీ : గుజరాత్ను బిజెపి ఆధ్వర్యపు డబుల్ ఇంజిన్ ద్రోహం బారి నుంచి తమ పార్టీ కాపాడితీరుతుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ ప్రజలకు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను...
భారత్ జోడో గర్జననను విజయవంతం చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం...
మునుగోడులో టిఆర్ ఎస్ గెలుపు… వడలిపోయిన కమలం!
11666 మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం
హైదరాబాద్: మునుగోడులో ‘కారు’ స్పీడుకు తగ్గ జోరందుకోలేని ‘కమలం’ పార్టీ వెనుకబడిపోయింది. మొత్తం 15 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. దాదాపు 11వేల ఓట్లకు పైగా మెజారిటీతో...
13వ రౌండ్…9128 ఆధిక్యంతో టిఆర్ఎస్
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకుంటోంది. 13వ రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 9128 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 88708 ఓట్లు పడగా...
12వ రౌండ్ పూర్తి…7860 ఆధిక్యంలో టిఆర్ఎస్
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12వ రౌండు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. 12వ రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 7860 ఓట్ల మెజార్టీలో ఉంది....
పదకొండో రౌండ్ పూర్తి…5794 ఆధిక్యంలో టిఆర్ఎస్
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో పదకొండో రౌండు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. పదకొండో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 5794 ఓట్ల మెజార్టీలో ఉంది....