Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
9.79 లక్షల కేంద్ర ఉద్యోగ ఖాళీలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విభాగాలలో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం తరఫున సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం లోక్సభకు తెలిపారు. మొత్తం...
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఖాయం: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: మీడియాలో సంచలనాల కోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పునరేకీకరణ అంశం పై మాట్లాడుతున్నారని, అసంబద్దమైన అంశం పై మాట్లాడటం తెలివి తక్కువ తనమే అవుతుందని మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి...
22న నాగర్కర్నూల్ జడ్పి చైర్మన్ ఎన్నిక
మనతెలంగాణ/ హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. తెలకపల్లి జడ్పిటిసి పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పుడు...
ఉచితాలు, బుజ్జగింపులు, శుష్క వాగ్దానాలను గుజరాతీలు తిరస్కరించారు: అమిత్ షా
న్యూఢిల్లీ: గుజరాతీలు ఉచితాలు, బుజ్జగింపులు, శుష్కవాగ్దానాలను తిరస్కరించి తిరుగులేని తీర్పునిచ్చారని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పును కొనియాడుతూ ఆయన...
పనిచేసిన ప్రియాంక చరిష్మ
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు క్రెడిట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
కుదిరితే మళ్లీ ఉమ్మడి ఎపి కావాలి: సజ్జల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్ధమైనదని, సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. కుదిరితే మళ్లీ తెలంగాణ, ఎపి ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసిపి...
గుజరాత్ ఎన్నికలతో ‘ఆప్’కు జాతీయ పార్టీ హోదా: సిసోడియా
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్)ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం తెలిపారు. “గుజరాత్ ఓట్లతో ‘ఆప్’ జాతీయ పార్టీ కాబోతున్నది....
కర్నాటక-‘మహా’ పేచీ
సంపాదకీయం: కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్ళీ మంటలు చెలరేగాయి. బెలగావి (బెల్గాం) వద్ద కర్నాటకలోకి ప్రవేశించిన మహారాష్ట్రకు చెందిన ఆరు ట్రక్కులపై మంగళవారం నాడు కన్నడ రక్షణ వేదిక ఆందోళనకారులు దాడి చేశారు....
తొలిరోజే సింగ‘రణం’
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే సింగరేణి బొగ్గు గనుల వేలంపై దద్దరిల్లింది. సభా వేదికగా టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపిలు గళం విప్పారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...
ఆప్ తరఫున గెలిచిన ట్రాన్స్జెండర్ బాబీ కిన్నర్
హైదరాబాద్ : ఢిల్లీ మునిపల్ ఎన్నికల్లో ఆప్ తరఫున ట్రాన్స్జెండర్ బాబీ కిన్నర్ సుల్తాన్పురీ స్థానం నుంచి గెలుపొందింది. దేశరాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో తొలి ట్రాన్స్జెండర్ కౌన్సిలర్గా రికారుల్లోకి ఎక్కింది. మజ్రా...
మోడీ ఆశీస్సులు కావాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కావాలని కోరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ మోగించిన అనంతరం బుధవారం ఆయన...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ నెల 4న జరిగిన ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఊడ్చేస్తున్న ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ నెల 4న జరిగిన ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా...
విషం పూసిన బిజెపి బాణాలు!
ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి.. తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడానికి.. వినని వారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇడి, ఐటి, ఎన్ఐఎ, సిబిఐలను వినియోగించుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. 2014...
భారత-చైనా యుద్ధానికి అరవై ఏళ్లు
1962 అక్టోబరు 20న ప్రారంభమై 1962 నవంబరు 21 న ముగిసిన భారత -చైనా యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా? అంటే...
హిమాచల్లో నువ్వా.. నేనా?
హైదరాబాద్ : గిరి రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో ఈసారి పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు...
కలెక్టరేట్ సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం..
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సాక్షిగా ఓమహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం...
గుజరాత్లో మళ్లీ అధికారం బిజెపిదే:ఎగ్జిట్ పోల్స్
హైదరాబాద్ : 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊడ్చేయనున్న ‘ఆప్’: ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ‘ఇండియా...
కొనసాగుతున్న గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు నేడు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనున్నది. గుజరాత్ ఉత్తర, మధ్యప్రాంతంలోని 14 జిల్లాల వ్యాప్తంగా 93 అసెంబ్లీ...