Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ను కలిసిన ఎంఎల్ఎ సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ ఎంఎల్ఎ సీతక్క ఆరోపించారు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం...
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
ఢిల్లీ ప్రగతి మైదాన్లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి
79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం
భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం
10శాతానికి పడిపోనున్న 2జి,...
అమిత్ షాకు పిచ్చి పట్టింది: లాలూ
న్యూఢిల్లీ: బీహార్ లో ఉన్న మిత్రపక్ష ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అవాకులు చెవాకులు పేలడాన్ని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. “అమిత్ షాకు పిచ్చెక్కింది. ఆయన ప్రభుత్వం...
బీహార్లో మాదిరిగా కేంద్రంలోనూ బిజెపి అవుట్ : లాలూ ప్రసాద్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాలో కంగారు మొదలైందని, బీహార్లో మాదిరిగా కేంద్రంలోనూ బీజెపి అవుట్ అవుతుందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలాప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుందని జోస్యం...
21మంది ఎమ్ఎల్ఎలు నాతో టచ్లో ఉన్నారు: మిధున్ చక్రవర్తి
కోల్కతా: పలు రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో భంగపాటుకు గురైనా కాషాయ...
‘విశ్వగురు’ పాలనలో రూ‘పాయే’
కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనం
డాలర్తో పోలిస్తే 81.18కి చేరిక అయినా చలనం లేని మోడీ సర్కార్
అంతర్జాతీయంగా మసకబారిన దేశ ప్రతిష్ట దిద్దుబాటును గాలికొదిలి మోడీ
ఫొటోల కోసం ఆర్థిక...
కొత్త అధ్యక్షుడెవరైనా గాంధీలకు ప్రాక్సీయే
బిజెపి వ్యంగ్యోక్తులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరైనప్పటికీ ఆయన గాంధీ కుటుంబానికి ప్రాక్సీగానే ఉంటారని, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాగా వారి రిమోట్ కంట్రోల్తోనే పని చేస్తారని బిజెపి శుక్రవారం వ్యాఖ్యానించింది....
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
ప్రధాని పదవి కోసమే బిజెపికి నితీశ్ వెన్నుపోటు
అమిత్ షా ఆరోపణ
పూర్నియా: ప్రధాన మంత్రి కావాలన్న ఆశను నెరవేర్చుకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జెడి, కాంగ్రెస్తో చేతులు కలిపి బిజెపికి వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
బిజెపిని వెన్నుపోటు పొడిచి లాలూ ఒడిలో కూర్చున్నాడు నితీశ్: అమిత్ షా
పాట్నా: రాష్ట్రంలో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుండి సిఎం నితీష్ కుమార్ విడిపోయిన తర్వాత బీహార్లో తన మొదటి పర్యటనలో, కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ నితీశ్...
రాజకీయ రాజ్భవన్లు!
రాజ్భవన్లు రాజకీయ భవన్లుగా మారడం దేశానికి, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పట్టిన అరిష్టం. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో గవర్నర్లను దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిన సందర్భాలున్నాయి. ఎస్ఆర్ బొమ్మైయ్ కర్నాటక...
“పేసిఎం” పోస్టర్ ప్రచారంపై హోరెత్తిన కర్ణాటక అసెంబ్లీ
న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఇదంతా తప్పుడు ప్రచారమని బీజేపీ వాదన
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతికి పాల్పడుతున్నారంటూ రాజధాని బెంగళూరులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల యాప్...
త్వరలో నితీశ్తో కలసి సోనియాను కలుస్తా
లాలూ ప్రసాద్ వెల్లడి
పాట్నా: దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికలలో ప్రతిపక్షాలను సంఘటితం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో కలసి తాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని త్వరలోనే కలుస్తానని...
ఒకరికి ఒకటే పదవి.. రాహుల్ వివరణ
కొచ్చి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి కోసం పోటీపడే వారి గురించి రాహుల్ గాంధీ ఓ హెచ్చరిక చేశారు. ఒక్కరు ఒక్కపోస్టులో...
జోడు పదవులు కుదరవు: రాహుల్ గాంధీ
అశోక్ గెహ్లాట్కు పరోక్ష హెచ్చరిక
ఎర్నాకుళం(కేరళ): ‘ఒకరికి ఒకే పోస్ట్’ అనే నియమాన్ని రాహుల్ గాంధీ మరోసారి బలపరిచారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లాట్ను ఉద్దేశించి ఆయన “ఒక వ్యక్తి రెండు...
డికె అరుణ క్షమాపణలు చెప్పాలి : మెట్టు సాయికుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి పార్టీ మారిన నీచ చరిత్ర డికె అరుణ ఇప్పుడు బిజెపిలో తన మైలేజ్ కోసం కన్నతల్లి...
బురదగుంటలో ఝార్ఖండ్ మహిళా ఎంఎల్ఎ ఆందోళన
రాంచీ: జాతీయ రహదారిపై ఏర్పడిన బురదగుంటలో కూర్చుని ఝార్ఖండ్ కాంగ్రెస్ మహిళా ఎంఎల్ఎ ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన ఝార్ఖండ్లోని గోడ్డాలో జరిగింది. హైవేను తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్...
మత మార్పిడి వ్యతిరేక బిల్లు ఆమోదం
బెంగళూరు: విపక్ష కాంగ్రెస్ ఆందోళన, వాకౌట్ నడుమ కర్ణాటక అసెంబ్లీ బుధవారం మత మార్పిడి వ్యతిరేక బిల్లును ఆమోదించింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన ఈ బిల్లును చిన్నపాటి సవరణలతో శాసన సభ ఆమోదించింది....
బొమ్మై ఫోటోతో ”పేసిఎం” పోస్టర్లు!
దర్యాప్తునకు కర్నాటక సిఎం ఆదేశం
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో ''పేసిఎం'' పేరిట బుధవారం నగరంలో అనేక చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఎలెక్ట్రానిక్ వాలెట్ ''పేటిఎం''ను పోలిన విధంగా ఈ పోస్టర్లు...
పార్టీలోనే జోడీ లేదు: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరినీ జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు...