Home Search
బదిలీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి ఎంపి బండి సంజయ్కి చుక్కెదురు
హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ హైకోర్టులో మంగళవారం నాడు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. కరీంనగర్లో తనపై...
బండికి నో బెయిల్
14రోజుల జ్యూడిషియల్ కస్టడీ
నేడు హైకోర్టులో పిటిషన్?
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కరీంనగర్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. 14 రోజుల పాటు...
ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త
న్యూఢిల్లీ : ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్లకు శుభవార్త వినిపించింది. నగదు బదిలీ కోసం తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపిఎస్) పరిమితిని పెంచినట్లు ప్రకటించింది. ఎస్బిఐ వెబ్సైట్ ప్రకారం, ఈ కొత్త...
ఫినో పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బిఐ ఆమోదం
న్యూఢిల్లీ : ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ (ఎంటిఎస్ఎస్) కింద అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారం ప్రారంభించేందుకు గాను ఫినో బ్యాంక్కు...
బండి దీక్ష భగ్నం, అరెస్టు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి జాగరణ దీక్షకు సిద్ధమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఆదేశాలను ధిక్కరించిన సంజయ్ను కరీంనగర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
మన తెలంగాణకరీంనగర్ : జాగరణ...
ఛత్తీస్గఢ్లో కోబ్రా ఇన్స్పెక్టర్ ఆత్మహత్య
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)లో పనిచేసే ఇన్స్పెక్టర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. చింతగుఫ పోలీసు స్టేషన్ పరిధిలోని కోబ్రా 206 కంపెనీకి...
ఝార్ఖండ్లో లీటరు పెట్రోల్పై రూ.25 తగ్గింపు
ద్విచక్ర వాహనందారులకు మాత్రమే ఈ వెసులుబాటు
రాంచీ: పెట్రోలు ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కలిగేలా లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 ల వరకు తగిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు....
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి శ్రీకారం
భక్తుల పార్కింగ్కు మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్
హైదరాబాద్: బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టింది....
జిల్లాపై చెరగని ముద్ర వేసిన రంగనాధ్
ఎస్పి రెమా రాజేశ్వరి
పూలవర్షం కురింపించి, చేతులతో వాహనాన్ని లాగి అభిమానం చాటుకున్న పోలీస్ అధికారులు
ప్రశంసల వర్షం కురిపించిన పోలీస్ అధికారులు
గజమాలలు, శాలువాలతో అభిమానం
చాటుకున్న జిల్లా పోలీసులు
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: సమర్థవంతమైన ఆలోచనలు,...
వీసాల జారీకి నిబంధనలు సడలింపు
2022 ఏడాది అంతా వెసులుబాటు
అమెరికా విదేశాంగశాఖ
ముంబయి: నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాదారులకు వ్యక్తిగత ఇంటర్వూలకు హాజరు కావాలన్న నిబంధనను తాత్కాలికంగా సడలిస్తున్నట్టు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. 2022, డిసెంబర్ 31 వరకు...
అభ్యంతరాలపై అప్పీల్కు అవకాశం
తొలుత కొత్త పోస్టుల్లో చేరిన తర్వాతే ఛాన్స్
భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా కేసుల పరిశీలన
జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు ఆయా శాఖల అధిపతులకు దరఖాస్తు చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం...
ఒమిక్రాన్ను పసిగట్టే కొత్త కిట్ను రూపొందించిన ఐసిఎంఆర్..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ను పసిగట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్) సరికొత్త కిట్ను రూపొందించింది. ఈ సాంకేతికత (రియల్ టైమ్ ఆర్టిపిసిఆర్ ఆస్పే) కిట్ను డిబ్రుగడ్ లోని ఐసిఎంఆర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం...
లాయర్లపై ఫిర్యాదులను ఏడాదిలోగా పరిష్కరించాలి
న్యూఢిల్లీ: అడ్వకేట్ చట్టంలోని 35వ సెక్షన్ కింద లాయర్లపై వచ్చిన ఫిర్యాదులను ఏడాదిలోగా పరిష్కరించాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అంతేకాక...
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సిఎస్ భేటీ..
రంగారెడ్డి: జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జీ.ఓ నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సిఎస్...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు అరెస్ట్
ముంబై,పుణె,ఢిల్లీలో సిఐడి దర్యాప్తు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈక్రమంలో ఈ కేసులో ఎ6 సీమెన్స్ మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎ8 డిజైన్...
కబ్జా నిజమే
70.33 అసైన్డ్ భూమిని
స్వాహా చేసిన హాచరీస్
ఈటల రాజేందర్కు చుక్కెదురు
తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం కింద శిక్షార్హులే మాసాయిపేట
మండలం అచ్చంపేట, హకీంపేట
గ్రామాల్లోని అసైన్డ్, సీలింగ్
భూముల్లో రోడ్లువేసి...
విచారణకు హాజరైన మాజీ పోలీస్ చీఫ్ పరంబీర్ సింగ్
ముంబై : నేరస్థుడుగా ముంబై కోర్టు ప్రకటించిన మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గురువారం నగరం లోని క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 11 పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. చండీగఢ్...
బైడెన్కు ఆరోగ్య పరీక్షలు
కొద్దిసేపు అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో కమలాహారిస్
బెథెస్డా: మొదటిసారిగా నల్లజాతీయురాలైన కమలాహారిస్ అమెరికాకు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్షుడు జోబైడెన్కు పెద్దపేగుకు సంబంధించి కొలనోస్కోపీ నిర్వహించే సందర్భంగా అనెస్థీసియా(మత్తుమందు) ఇవ్వడంతో గంటా 25...
హారిస్కు తాతాల్కిక అధ్యక్ష బాధ్యతలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు బదిలీ చేయనున్నారు. అయితే ఇది తాత్కాలికమే. బైడెన్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో తన అధ్యక్ష బాధ్యతలను...
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: న్యాయస్థానం, ఉద్యోగులు, తదితరులకు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన సందేశం ఇచ్చారు. ఈ న్యాయస్థానంలో భూస్వామ్య సంస్కృతిని ధ్వంసం చేయలేకపోయినందుకు తాను తీవ్రంగా విచారిస్తున్నానన్నారు. తనకు సంపూర్ణ సహకారం అందించిన...