Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్లోకి మండవ వెంకటేశ్వరరావు!
హైదరాబాద్: బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్లోకి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక కాంగ్రెస్లో చేరితే నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే టిడిపిలో సీనియర్...
రౌతేదో.. రత్నమేదో గుర్తించి.. ఆశీర్వదించండి!
మన తెలంగాణ/సిద్దిపేట/హుస్నాబాద్: మనది పేదల ఎజెండా, రైతుల ఎజెం డా అని సిఎం కెసిఆర్ అన్నారు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలని ప్రజలకు సభలో సూచించారు. ‘2018 లో శాసనసభ ఎన్నికల మొదటి సభ...
బిసిల డిమాండ్లు పరిష్కరించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బిసి మహాసభ డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిసి మహాసభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసింది. జాతీయ బిసి...
అదే సెంటిమెంట్
మూడోసారి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్న గులాబీ సభ
హాజరుకానున్న లక్ష మంది
హుస్నాబాద్ గులాబీమయం
గతంలో రెండు పర్యాయాలు విజయం
హ్యాట్రిక్ దిశగా అడుగులు
మన తెలంగాణ/హుస్నాబాద్: బిఆర్ఎస్ అధినేత, సిఎం...
అన్ని పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లివ్వాలి : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజకీయ పార్టీలన్నీ బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల్లో , ప్రతిసారి...
హెచ్సిఎ అధ్యక్ష పదవి కోసం జగన్మోహన్ రావు నామినేషన్
మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎంఎల్సి కవిత ఆశీస్సులు!
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అర్శనపల్లి జగన్మోహన్ రావు శుక్రవారం నామినేషన్ దాఖ...
తెలంగాణ ఓట్లు… బెంగళూరు కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో శుక్రవారం తెల్లవారుజామున రూ. 42 కోట్ల నగదు ను ఐటి అధికారులు సీజ్ చేశారు. తెలంగాణకు ఈ నగదును తరలిస్తున్న సమయంలో ఐటి అధికారులు...
రాజకీయ పార్టీలకు రైతు సంఘాల డిమాండ్..
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో సమగ్ర వ్యవసాయ ప్రణాళికను పొందుపరచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆవేదన...
ధన ప్రభావం!
సంపాదకీయం: ఎన్నికలు తమకోసం తాము జరుపుకొనేవి అనే స్పృహ ప్రజల్లో లోపించడం వల్లనే అవి అక్రమార్జనపరుల చేతిలోని కీలుబొమ్మలవుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో రూ. 3456.22 కోట్ల ధనం పట్టుబడింది. 2014 లోక్సభ...
కోట్లు ఎగ్గొట్టి.. ఓట్లెట్ల అడుగుతరు?
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలపై పక్కా డేటా, చారిత్రక ఆధారాలతో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు స మాయత్తమైంది. విపక్షాల...
మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్
భూపాలపల్లి కలెక్టరేట్: నూతన సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోని డిపిఆర్ఓ కార్యాలయం (జి.13)లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసిఎంసి) ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం...
కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధీమాతో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలిచి ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధీమా...
గిరిజనుల ప్రధాన డిమాండ్లను పార్టీల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి
గిరిజన సంఘాల చర్చావేదిక డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్లో గిరిజన డిక్లరేషన్ ముసాయిదాపై జరిగిన...
హరీష్ రావు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన ఎరుకల కులస్థులు
సిద్ధిపేట: ఎరుకల కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎరుకల సాధికారత పథకం ప్రకటించిన సందర్భంగా వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఎరుకల కులస్తులు అభివృద్ధి గురించి సిద్దిపేటలో ఆత్మగౌరవంగా ఎరుకల...
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...
రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలి: హరీష్ రావు
సిద్ధిపేట : మిట్టపల్లి గ్రామం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిందని, అదే స్ఫూర్తితో రేపు జరగబోయే సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలని రాష్ట్ర ఆర్థిక,...
107 మంది ఎంపీలు, ఎమ్ఎల్ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు
న్యూఢిల్లీ : మొత్తం 107 మంది ఎంపీలు, ఎమ్ఎల్ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయని, అలాంటి కేసులతో ఉన్న 480 మంది అభ్యర్థులు గత ఐదేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎన్నికల హక్కుల...
ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుంది: ఎంఎల్సి కవిత
నిజామాబాద్: ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని, ఇప్పటికే ఎంతో సహాయసహకారాలు అందించామని, ఇకముందు కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎంఎల్సి కవిత చెప్పారు. ఆదివారం నగరంలోని కిసాన్గంజ్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం (బిగాల...
కొడుకే..వాడిని ఉరితీసినా తప్పులేదు
ఉజ్జయిని : స్థానికంగా ఓ 12 ఏండ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలవరానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పట్టుబడ్డ యువకుడిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. వీడు తన కొడుకు...
బిసిలకు ఉపకోటా కల్పించకపోతే లక్ష మందితో ఎర్రకోట ముట్టడిస్తాం
సెప్టెంబర్ 19 బిసిలకు పీడదినం
బిసిల నిరసన కార్యక్రమంలో కేంద్రానికి జాజుల హెచ్చరిక
నిరసన దీక్షలకు అఖిలపక్ష నేతల సంఘీభావం
మన తెలంగాణ / హైదరాబాద్ : తాను బిసి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ...