Home Search
ఉప్పల్ స్టేడియం - search results
If you're not happy with the results, please do another search
హెచ్సిఎ అధ్యక్ష పదవి కోసం జగన్మోహన్ రావు నామినేషన్
మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎంఎల్సి కవిత ఆశీస్సులు!
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అర్శనపల్లి జగన్మోహన్ రావు శుక్రవారం నామినేషన్ దాఖ...
World Cup 2023: పాక్ పై బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..
హైదరాబాద్: ఐసిసి వన్దే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా నగరంలోని ఉప్పల్ స్టేడియం(రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్...
నేటి నుంచి వన్డే వరల్డ్కప్.. న్యూజిలాండ్తో ఇంగ్లండ్ ఢీ
మెగా సమరానికి సర్వం సిద్ధం
నేటి నుంచి వన్డే వరల్డ్కప్
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ ఢీ
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్కప్ రానే...
హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు..
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ టీమ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. పాకిస్థాన్ తన ఆరంభ మ్యాచ్లను హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. శుక్రవారం న్యూజిలాండ్తో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్లో తలపడనుంది. కివీస్...
ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
ముంబై: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది....
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
న్యూఢిల్లీః వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం ఐసిసి ఈ మెగా టోర్నీ షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 5నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో...
IPL 2023: సన్ రైజర్స్ పై బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో ఇరుజట్ల మధ్య పోరు జరుగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ,...
IPL 2023: ఢిల్లీతో సన్ రైజర్స్ పోరు.. ఇరుజట్లకు కీలకం
హైదరాబాద్: ఐపిఎల్ 2023 లీగ్ దశలో భాగంగా సోమవారం సాయంత్రం నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఓటమితో టోర్నీని ప్రారంభించిన సన్ రైజర్స్...
IPL 2023: సన్రైజర్స్ పై రాజస్థాన్ ఘన విజయం..
హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20...
టాచ్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్: ఐపిఎల్ డబుల్ హెడర్లో ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో...
ఐపిఎల్ మ్యాచ్కు భారీ భద్రత
సిటిబ్యూరోః ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్కు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
కార్పొరేటర్లకు క్రీడా పోటీలు
హైదరాబాద్: మార్చి 23 తేదీ నుంచి 25వ తేదీ వరకు జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు వివిధ క్రీడలను నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజులపాటు జరిగే 8 రకాల క్రీడా పోటీలను...
హైదరాబాద్ వన్డే.. శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో...
వన్ డే మ్యాచ్ కు భారీ బందోబస్తు
నేడు ఉప్పల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. . మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీంను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే...
గాయంతో శ్రేయస్ అయ్యర్ ఔట్… రజత్ పాటిదర్ ఇన్
హైదరాబాద్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో న్యూజిలాండ్తో ఆడుతున్న వన్డే సిరీస్కు దురమయ్యాడు. వెన్నెముకకు గాయం కావడంతో అతడు సిరీస్ నుంచి దూరంగా ఉన్నాడని బిసిసిఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్...
వన్ డే మ్యాచ్ కు సర్వం సిద్ధం…
ఉప్పల స్టేడియంలో రేపు జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్ డేకు సర్వ సిద్దం చేసినట్లు హెచ్ సిఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఉప్పల్ స్టేడియానికి భారత్ జట్టు...
ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
హైదరాబాద్: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు(బుధవారం) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య...
హైదరాబాద్ చేరుకున్న టీమిండియా
మన తెలంగాణ/హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డే కోసం ఆతిథ్య టీమిండియా సోమవారం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు సభ్యులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్...
హెచ్సిఎలో మళ్లీ రాజుకున్న వివాదాలు
మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ)లో మళ్లీ వివాదం రాజుకుంది. హెచ్సిఎ అధ్యక్ష పదవి కాలం సెప్టెంబర్ 26తోనే పూర్తయింది. అయినా ఇప్పటికీ మహ్మద్ అజారుద్దీన్ హెచ్సిఎకు అనధికార అధ్యక్షుడిగా...
జింఖానా గ్రౌండ్ పరిశీలించిన సుప్రీంకోర్టు నియమిత సంఘం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం యాజమాన్యాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన సంఘం గురువారం జింఖానా గ్రౌండ్ను పరిశీలించింది. అంజనీ కుమార్(ఐపిఎస్) ఇతర కమిటీ సభ్యులు వెంకటపతి రాజు, వంక ప్రతాప్ తో కలిసి...