Home Search
ఉప్పల్ స్టేడియం - search results
If you're not happy with the results, please do another search
సందడే.. సందడి: భారత్-ఇంగ్లండ్కు టెస్టుకు బ్రహ్మరథం
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. అన్ని రోజులు...
భారీ శతకంతో చెలరేగిన పోప్.. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 316/6
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా స్కోరు దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్...
పోప్ సెంచరీ.. ఇంగ్లాండ్ ఆధిక్యం 58 పరుగులు
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్ మెన్ ఓలీ పోప్ సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 436 పరుగులకు...
భారత్ తొలి ఇన్నింగ్స్.. 436 ఆలౌట్
హైదరాబాద్: భారత్ - ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో టీమిండియా పట్టుబిగించింది. మొదటి ఇన్సింగ్స్ లో 436 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్ లో ఇంగ్లాండ్...
జడేజా అర్థ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోర్ 358 దగ్గర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రన్ ఔట్ అయ్యాడు. మరో...
రాహుల్ ఔట్… టీమిండియా 309/5
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
రాహుల్ హాఫ్ సెంచరీ… టీమిండియా 269/4
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 60 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...
మూడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 74 పరుగుల ఆధిక్యంలో...
జైస్వాల్ ఔట్.. భారత్ 145/2
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 101 పరుగుల ఆధిక్యంలో...
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 119/1
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(76),...
ఇంగ్లాండ్ 215/8
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ 59 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 215 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెహ్మాన్ అహ్మాద్ 13 పరుగులు...
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జానీ బయిర్స్టో 37 పరుగులు...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బెన్ డకెట్ 35...
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. బెన్ డకెట్ 35...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ లటెస్టు సిరీస్ జరుగనుంది. తొలి టెస్టు...
కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….
హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
ఇంగ్లండ్ తో రెండు టెస్టులకు కోహ్లీ దూరం
ఇంగ్లండ్ తో ఈనెల 25నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సీరీస్ లో మొదటి రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల...
మీకు బజ్బాల్ ఉంటే… మాకు విరాట్బాల్ ఉంది: సన్నీ
హైదరాబాద్: టెస్టు క్రికెట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ పేరుతో దూకుడుగా ఆడుతోందని టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ సునీల్ గావస్కర్ తెలిపారు. ఇంగ్లాండ్ దగ్గర బజ్బాల్ ఉంటే... భారత్...
జగన్మోహన్ దే హెచ్సిఎ అధ్యక్ష పీఠం
ఉత్కంఠ పోరులో అర్శనపల్లి విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
అజారుద్దీన్పై నాన్బెయిల్ కేసు
హెచ్సిఎ అవినీతి వ్యవహారంలో ఉప్పల్ ఠాణాలో కేసులు నమోదు
క్రీడా సామగ్రి కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డ మాజీ క్రికెటర్
నిర్ధారించిన విచారణ కమిటీ
హెచ్సిఎ సిఇఒ ఫిర్యాదుతో కేసు
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ...