Wednesday, May 8, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బెన్ డకెట్ 35 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో మైదానం వీడాడు. ఓలీపోప్ ఒక పరుగు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జాక్ క్రాలే 20 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(2), జానీ బయిర్ స్టో(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News