Home Search
ఉప్పల్ స్టేడియం - search results
If you're not happy with the results, please do another search
ఈసారి పొరపాట్లకు తావుండదు.. 18న ఉప్పల్లో తొలి వన్డే..
కివీస్ మ్యాచ్కు భారీ ఏర్పాట్లు
ఈసారి పొరపాట్లకు తావుండదు
అందుబాటులోకి 29417 టికెట్లు
13 నుంచి ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు
మ్యాచ్ రోజు ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు
14న న్యూజిలాండ్, 16న టీమిండియా జట్ల రాక
18న ఉప్పల్లో...
ఉప్పల్ మ్యాచ్ ఏర్పాట్ల పర్యవేక్షణ
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లను సుప్రీం కోర్టు నియమించిన కమిటీ బుధవారం సమీక్షించింది. ఐపిఎస్ అధికారి...
ఉప్పల్లో టికెట్ల గోల్మాల్?
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆదివారం భారత్ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో ఓ అంతర్జాతీయ క్రికెట్...
ఆస్ట్రేలియా-భారత్ పోరుకు ఉప్పల్ సిద్ధం!
హైదరాబాద్లో క్రికెట్ సందడి
నిమిషాల్లోనే అమ్ముడు పోయిన టికెట్లు
ఆస్ట్రేలియాభారత్ పోరుకు ఉప్పల్ సిద్ధం!
మన తెలంగాణ/హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నెల 25న ఉప్పల్లోని రాజీవ్...
క్రికెట్ ప్రేమికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త
హైదరాబాద్: క్రికెట్ ప్రేమికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ వేదిక గురువారం ఓ ప్రకటన చేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు...
ఇవాళ మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఉప్పల్ వేదికంగా గురవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో ఉప్పల్ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్ల...
అభిమానులకు అసలైన మజా..
కనువిందు చేసిన హైదరాబాద్-ముంబై పోరు
మన తెలంగాణ/ హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపిఎల్ పోరు అభిమానులను కనువిందు చేసింది....
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు
హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ బుధవారం రాత్ర బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శంచుకున్నారు. ముంబయి జట్టు ప్లేఆప్కు అర్హత సాధించాలని అమ్మవారికి ఆమె మొక్కులు...
అలరించనున్న ఐపిఎల్
ఉప్పల్లో రెండు మ్యాచ్లు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఐపిఎల్ టి20 టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. 2024 ఐపిఎల్ సీజన్ తొలి విడత...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా 125...
రోహిత్ శర్మ ఔట్… టీమిండియా 94/3
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 27 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్ లో టీమిండియా 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
భారత్ లక్ష్యం 231
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 230...
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 369 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు...
సందడే.. సందడి: భారత్-ఇంగ్లండ్కు టెస్టుకు బ్రహ్మరథం
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. అన్ని రోజులు...
భారీ శతకంతో చెలరేగిన పోప్.. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 316/6
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా స్కోరు దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్...
పోప్ సెంచరీ.. ఇంగ్లాండ్ ఆధిక్యం 58 పరుగులు
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్ మెన్ ఓలీ పోప్ సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 436 పరుగులకు...
భారత్ తొలి ఇన్నింగ్స్.. 436 ఆలౌట్
హైదరాబాద్: భారత్ - ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో టీమిండియా పట్టుబిగించింది. మొదటి ఇన్సింగ్స్ లో 436 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్ లో ఇంగ్లాండ్...
జడేజా అర్థ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోర్ 358 దగ్గర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రన్ ఔట్ అయ్యాడు. మరో...
రాహుల్ ఔట్… టీమిండియా 309/5
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు...