Sunday, May 5, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా 125 పరుగులు చేస్తే గెలుస్తుంది. ఇంగ్లాండ్ ఆరు వికెట్లు తీస్తే విజయం సాధిస్తుంది. అక్షర పటేల్ 17 పరుగులు చేసి టామ్ హార్ట్ లే బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో ఔటయ్యాడు. భారత బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ(39), యశస్వి జైస్వాల్(15), శుభమన్ గిల్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(22), శ్రేయస్ అయ్యర్(00) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ టామ్ హార్ట్ లీ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డివిరిచాడు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 246

భారత్ తొలి ఇన్నింగ్స్: 436

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 420

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News