Wednesday, May 29, 2024
Home Search

ఎన్ కౌంటర్ - search results

If you're not happy with the results, please do another search
Five terrorists killed in Balochistan encounter

బెలోచిస్థాన్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగరు ఉగ్రవాదులు ఖతం

కరాచి : పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ ఆదివారం వెల్లడించింది శని, ఆదివారాల్లో అందిన సమాచారం మేరకు రాత్రి నిఘా ఆధార...
Encounter in Kanchipuram

కాంచీపురంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్ల హతం

చెన్నై : చెన్నై లోని కాంచీపురంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీస్‌లు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీస్‌లను హత్య చేయడానికి వారు...
Three Naxals killed in Chhattisgarh encounter

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్‌పాల్‌-దబ్బాకున్నా గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు...
Gangster Amritpal Singh(22) died by Encounter in Punjab

ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అమృత్పాల్ సింగ్(22) మృతి..

ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అమృత్పాల్ సింగ్(22) మృతి చెందాడు. ఇటీవల అరెస్టైన అమృత్పాల్ సింగ్.. బుధవారం అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జండియాలా గురు ప్రాంతంలో...
Encounter in Sukma

సుక్మాలో ఎన్‌కౌంటర్.. సీఆర్‌పిఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వీర మరణం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా జాగర్‌గుండలో ఆదివారం నక్సలైట్లకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో సీఆర్‌పిఎఫ్‌కు చెందిన 165 బెటాలియన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందారు. మరో...

గడ్చిరోలిలో ఇద్దరు నక్సల్స్ ఎన్‌కౌంటర్

నాగపూర్: తూర్పు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు నక్సల్స్ మరణించారు. మృతులలో 2019లో జంబుల్‌ఖేడా పేలుడుతో సంబంధమున్న సీనియర్ నక్సల్ నాయకుడు కూడా ఉన్నట్లు ఒక అధికారి...

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్‌పాల్‌దబ్బాకున్నా గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లాలో...
2 terrorists killed in ongoing encounter in JK

కొనసాగిన ఎన్‌కౌంటర్… పాకిస్థానీ కీలక ఉగ్రవాది హతం

రాజౌరీ : జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని...

ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎన్‌కౌంటర్లు

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ గద్వాల ప్రతినిధి: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని వీరి మా టలు, వారి మాటలు విని మోసపోతే గోస పడుతామని బిఆర్‌ఎస్...

కశ్మీర్‌లో 18 గంటల ఎన్‌కౌంటర్

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతులయ్యారు. రాత్రంతా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరస్థాయిలో పరస్పర కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగిందని...

కేరళలో ఎన్‌కౌంటర్..

వయనాడ్: కేరళలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాలపూజ పోలీసు స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ పోలీసు ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు...
Polling encounter in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ నాడే ఎన్‌కౌంటర్

కోబ్రా గాలింపు దశలో.. నలుగురు జవాన్లకు గాయాలు సుక్మా : అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని మిన్పా, దూలెద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సలైట్లతో మంగళవారం...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు మావోయిస్టుల మృతి

బస్తర్: ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీస్‌లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఉదయం 8 గంటలకు కాంకేర్ జిల్లా లోని కోయిలిబేడా పోలీస్...

మహిళా కానిస్టేబుల్‌పై దాడి: నిందితుడి ఎన్‌కౌంటర్

అయోధ్య: ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి కేసులో ప్రధాన నిందితుడు శుక్రవారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో మరణించగా అతని సహచరులు ఇద్దరు గాయపడినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా...

కొండ ప్రాంతాల్లో ముష్కరులు.. కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యంచేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో నక్కిన ముష్కరులతో కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్ 100 గంటలు దాడినా ఇంకా పూర్తి కాలేదు....
Pak Cover For 3 Terrorists To Cross Line Of Control

ఉగ్రవాదులపై ఆర్మీ ఎన్‌కౌంటర్ వేళ.. పాక్ పోస్ట్ నుంచి కాల్పులు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో గల ఉరి సెక్టార్‌లో శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి మాటు వేశారు. దీని...
Clashes in Bijapur district: Three Maoists killed

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సల్స్‌ హతం

సుక్మా : చత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో తాడ్‌మెట్ల, డులేద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో...
Purandeswari counter to Sajjala comments on NTR family

ఎన్టీఆర్ కుటుంబంపై సజ్జల వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్

అమరావతి: భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్ రాజకీయాల్లోకి లాగబడుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై పురందేశ్వరి నేరుగా...

పాక్ గ్వాదర్‌లో ఎన్‌కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

గ్వాదర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతులు అయ్యారు. రేవుపట్టణం గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజనీర్లను తీసుకువెళ్లుతున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరిపారు.ఈ దశలో...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

పూంచ్ (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిద్దరూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు....

Latest News