Sunday, May 19, 2024
Home Search

ఎపి సిఎం - search results

If you're not happy with the results, please do another search
Revanth Reddy

అవసరమైతే మా సిఎం అభ్యర్థి సీతక్క

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సిఎం అభ్యర్థిగా సీతక్క బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం టిపిసిసి చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అమెరికాలో జరిగిన తానా సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ...
BRS Leaders prayers at tirumala for KCR win for 3rd time as CM

సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించాలని తిరుపతిలో మొక్కులు

హైదరాబాద్: తెలంగాణ సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించి, దేశంలో బిఆర్‌ఎస్ విస్తరణ జరగాలని కోరుతూ బిఆర్‌ఎస్ నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి...
CM Jagan Speech at Jagananna Amma Vodi Event

బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు చెప్పండి: సిఎం జగన్

అమరావతి: రాష్ట్రంలో విద్యా సంస్కరణల కోసం రూ.64,720కోట్లు చేశామని, బట్టన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు ఈ విషయం చెప్పండని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో...
Doctor Thota criticizes YCP rule

వైసిపి పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్‌ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట

హైదరాబాద్: ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు....
More corruption in AP

ఎపిలో అవినీతి బాగా పెరిగింది: కేంద్రమంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి భారీగా పెరిగిందని కేంద్రమంత్రి దేవ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. తిరుపతిలో కేంద్రమంత్రి దేవ్‌సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. ఇసుక, లిక్కర్, మైన్, డ్రగ్స్ మాఫియాదే రాజ్యమైందన్నారు....
Chandra babu fire on YS Jagan

తెలంగాణలో ఎకరం అమ్మితే ఎపిలో 50 ఎకరాలు కొనొచ్చు: చంద్రబాబు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేరస్తుల పరిపాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళగిరిలో టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో బాబు మాట్లాడారు. ఎపిలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని...
We also paid the dues of the previous government: CM Jagan

ఎపి నుంచి ఒక ఐపిఎల్ టీం…

తాడేపల్లి: క్రీడలు-యువజన సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఎపి రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించనున్నారు. గ్రామ/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర...
CM KCR to visit Maharashtra on June 26

రేపు నాగపూర్‌కు సిఎం కెసిఆర్

హైదరాబాద్ : మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నది. నాగపూర్‌లో పార్టీ కార్యాలయాన్ని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని బిఆర్‌ఎస్ అధిష్టానం...
Harish Rao Speech in Sangareddy

ఎపి ఎల్లెలకలా పడింది!

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: ‘గతంలో ఒకాయన హైటెక్ పెద్ద మనిషి ఉండే.. ఇప్పుడాయన ఏమైండు..? ఎపికి ఇప్పుడు ఏమైం ది.. ఎల్లెలకలా పడి పోయింది! ఇద్దరి పుణ్యమా అని ఎటు కాకుండా పోయింది’...
Thota Chandrashekhar

పాలకుల నిర్లక్ష్యంతో ఎపిలో అభివృద్ది శూన్యం: తోట చంద్రశేఖర్‌

ఎపిలో బిఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆంధ్ర సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో తోట చంద్రశేఖర్‌కు ఘన సన్మానం హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ది నభూతో నభవిష్యత్ అన్న...
Jagan tour in polavaram project

పోలవరం పర్యటనలో సిఎం జగన్

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సిఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను సిఎం జగన్ పరిశీలించనున్నారు. పోలవరం పనులపై అధికారులతో...
Odisha Train Accident: Centre announces rs 2 lakh compensation

ఒడిశా రైలు ప్రమాదంలో 342 మంది ఎపి ప్రయాణికులు…

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రైళ్లలో ప్రయాణించిన ప్రయాణికులలో 342 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించామన్నారు. కోరమండల్ రైలులో...
YSP incompetent governance

వైసిపి అసమర్ధ పాలనకు చరమాంకం పాడాలి: బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు

వైఎస్సార్‌సిపి అసమర్ధ పాలనకు చరమాంకం పాడాలి బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న వైసిపి ప్రభుత్వ అసమర్ధ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమాంకం పాడాలని...

ఎపిలో టిడిపి,వైసిపిలకు ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్‌లో వైసిపి,టిడిపిలకు బిఆర్‌ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఆంధ్ర ప్రజలను...
BJP MP Laxman comments on jagan government

ఎపిలో ఆరాచక పాలన.. నా రాష్ట్రం.. నా ప్రభుత్వం.. నా ఇష్టం..

బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ హైదరాబాద్ : నా రాష్ట్రం.. నా ప్రభుత్వం.. నా ఇష్టం.. అన్నట్లుగా ఎపిలో సిఎం జగన్ పాలన ఉందని బిజెపి పార్లమెంటరీబోర్డు సభ్యులు, ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్...
False propaganda on AP financial situation

ఎపి ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం: దువ్వూరి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులపై జివి రావు తప్పుడు విశ్లేషణ చేస్తున్నారని సిఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. గురువారం దువ్వూరి మీడియాతో మాట్లాడారు. ఐసిఎఐ నుంచి జివిరావును తొలగించామని, ఎప్‌ఆర్‌బిఎం...
Ganjayi in Andhra Pradesh

గంజాయిలో ఎపి తొలిస్థానం: అయ్యన్నపాత్రుడు

అమరావతి: గంజాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని టిడిపి నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బుధవారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. దీనికి సిఎం జగన్ సిగ్గుపడాలని...
Somesh Kumar as Chief Advisor to CM KCR

సిఎం ముఖ్య సలహాదారుడిగా సోమేశ్ కుమార్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య సలహాదారుగా విశ్రాంత ఐఎఎస్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యసలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు....

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సిఎం జగన్ శంకుస్థాపన

హైదరాబాద్ : ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర మంత్రులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, జిఎంఆర్ గ్రూప్ ప్రముఖుల సమక్షంలో ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 2203...

రాజధాని లేని సిఎం జగన్‌కు స్వాగతం…

  అమరావతి: విశాఖపట్నంలో జగన జాగరణ సమితి ఫ్లెక్సీల కలకలం సృష్టించాయి. జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా నగరంలో వినూత్న ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి....

Latest News