Home Search
ఎపి సిఎం - search results
If you're not happy with the results, please do another search
సాగర్ నుంచి ఎపికి కొనసాగతున్న నీటి విడుదల.. భారీగా మోహరించిన పోలీసులు
నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఎపికి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ఎపి ప్రభుత్వం పోలీసులు మోహరించిది. దీంతో డ్యాం వద్దకు భారీగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు...
కృష్ణాపై ఎపిలో మరో ఎత్తిపోతల
హైదరాబాద్: కృష్ణానది పరివాహకంగా మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరిశెలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పధకం వల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్పై నీటివత్తిడి మరింత పెరగనుంది....
మనకు శాపం పెట్టినవాళ్లే ఇప్పుడు చీకట్లో ఉన్నారు: సిఎం కెసిఆర్
ఖమ్మం: తెలంగాణ ఇస్తే.. ఎలా బతుకుతారు.. అని ఎపి నేతలు మాట్లాడారని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ కటిక చీకటి అవుతుందని ఆనాటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని కెసిఆర్ గుర్తుచేశారు....
ఎపిలో ఘోర రైలు ప్రమాదం..
అమరావతి: విజయనగరంలోని కంటకానిపల్లి జంక్షన్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ ఫెయిల్ కావడంతో రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి...
గజదొంగల ముఠా ఎపిని దోచేసింది: జగన్
కర్నూలు: ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న చేదోడు నిధులను...
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సిఎం జగన్ సెటైర్లు..
అమరావతి: మంచి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించడం ఆనాది నుంచి మనం వింటున్నాంమని, ఇప్పుడు పేదలకి మనం ఇళ్లు ఇస్తుంటే.. రాక్షసంగా చంద్రబాబు కోర్టుకి వెళ్లి...
సిఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు.. టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎపి సిఎం జగన్ పై , ఎపి మంత్రి రోజాపై...
ఐఆర్ఆర్ కేసు.. ఎపి హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్
హైదరాబాద్ : ఐఆర్ఆర్ (అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు) కేసులో మాజీ సిఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ను ఏపీ-సిఐడి 14వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం...
బాబుతో పవన్ ‘ప్యాకేజీ మిలాఖత్‘ : ఎపి మంత్రి రోజా
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ క ళ్యాణ్ పై ఎపి మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. - జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే పవన్ కల్యాణ్ అనే...
ఏపి సిఎం పాలనలో అన్నీ అరాచకాలే: చంద్రబాబు
హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ పాలనలో అన్నీ అరాచకాలే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎపిలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావంతులతో బుధవారం నిర్వహించిన...
గిరిజన ఎంఎల్ఎను డిప్యూటీ సిఎం చేశా: జగన్
అమరావతి: రాజకీయ పదవుల్లో గిరిజనులకు పాధాన్యత ఇచ్చామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం జగన్ మోహన్ రెడ్డి...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తిని: సిఎం జగన్
అమరావతి: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తిని నేనని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎపిఎన్జీఓ అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు ముఖ్యమంత్రి...
దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు: సిఎం జగన్
కోనసీమ: దేశ చరిత్రలోనే సున్నా వడ్డీ లాంటి పథకం ఎపిలో తప్ప ఏ రాష్ట్రంలో లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో ఏర్పాటు చేసిన...
చేనేత కార్మికులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు
నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా..
హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) సందర్భంగా చేనేత కార్మికులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి...
ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
అవసరమైతే మా సిఎం అభ్యర్థి సీతక్క
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సిఎం అభ్యర్థిగా సీతక్క బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం టిపిసిసి చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అమెరికాలో జరిగిన తానా సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ...
సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించాలని తిరుపతిలో మొక్కులు
హైదరాబాద్: తెలంగాణ సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించి, దేశంలో బిఆర్ఎస్ విస్తరణ జరగాలని కోరుతూ బిఆర్ఎస్ నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి...
బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు చెప్పండి: సిఎం జగన్
అమరావతి: రాష్ట్రంలో విద్యా సంస్కరణల కోసం రూ.64,720కోట్లు చేశామని, బట్టన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు ఈ విషయం చెప్పండని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో...
వైసిపి పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట
హైదరాబాద్: ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు....
ఎపిలో అవినీతి బాగా పెరిగింది: కేంద్రమంత్రి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అవినీతి భారీగా పెరిగిందని కేంద్రమంత్రి దేవ్సింగ్ చౌహాన్ తెలిపారు. తిరుపతిలో కేంద్రమంత్రి దేవ్సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. ఇసుక, లిక్కర్, మైన్, డ్రగ్స్ మాఫియాదే రాజ్యమైందన్నారు....