Home Search
ఎపి సిఎం - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్-19 నివారణ చర్యల్లో ముందంజలో ఉన్నాం: మంత్రి ఈటల
హైదరాబాద్ : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొవిడ్ -19 నివారణ చర్యల్లో మనమే ముందంజలో ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...
ముందు జాగ్రత్తలే శరణ్యం
గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు
కరోనాకు 18 చెక్పోస్టులు.. ఎపి, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు
* ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు
* అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
విద్యుత్సౌధ ఉద్రిక్తం
ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్ అంటూ నినాదాలు
పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి
చేరడానికి వచ్చిన ఎపి ఉద్యోగుల ప్రతినిధులు ముగ్గురితో మాట్లాడిన సిఎండి ప్రభాకర్ రావు
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సౌధలో బుధవారం...
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి
విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి
విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి
ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు
ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది
హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...
విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక
ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...
సోషల్ మీడియా వేదికగా… విద్యుత్ విభాగంపై విమర్శలు
ప్రచారంచేసిన ఎడిఇ కోటేశ్వర్రావు సస్పెన్షన్
ఒకే కాంట్రాక్టర్కు 4769 పనులు అప్పగింత...?
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ విభాగానికి చెందిన ఎడిఇ కోటేశ్వర్రావుపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యుత్ సంస్థ. సోషల్ మీడియా...
నేటి నుంచి చంద్రబాబు బస్సు యాత్ర
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొప్పూడిలో ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఈ యాత్రను...
కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...
జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు
సాకారమైన ప్రయాణికుల కల
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!
నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’
తుది దశకు చేరుకున్న ముసాయిదా
ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ భేటీ
హైదరాబాద్: ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే...
దైవ సన్నిధి
తిరుమలలో స్వామివారి ఏకాదశ దర్శనం కోసం సకుటుంబంగా మంత్రి కెటిఆర్
తిరుపతి/హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి...
‘ట్రావెల్స్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మార్గదర్శకాల రూపకల్పనలో పర్యాటక శాఖ
టూరిజం సర్కూట్లను ఏర్పాటు చేయాలి
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం
హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు టూర్స్, ట్రావెల్ సంస్థలు విధిగా రాష్ట్ర పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు...