Saturday, April 27, 2024

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ భేటీ

- Advertisement -
- Advertisement -

 CM KCR and Jagan

 

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగాలు, బిఎస్సిల విభజన, రాష్ట్ర అర్థిక సంస్థ విభజన వంటి విషయాలపై సిఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎపి రాజధాని అంశం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై కూడా మాట్లాడనున్నట్లు సమాచారం.

Telugu CM KCR and Jagan Meeting at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News