Home Search
ఎపి సిఎం - search results
If you're not happy with the results, please do another search
చర్చలతో ప్రజాస్వామ్యం బలపడాలి: కెసిఆర్
హైదరాబాద్: చట్టాలు తయారు చేయడానికి బడ్జెట్ ఆమోదించడంతో పాటు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసన సభలో చర్చల జరగాలని సిఎం కెసిఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై ప్రగతి భవన్ లో సిఎం మీడియాతో...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
అన్నీ రీడిజైన్వే
తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు
రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా ఆకృతుల్లోనే మార్పు
25న అపెక్స్ భేటీలో ఆధారాలతో సహా నిరూపిద్దాం, నదీ జలాల వినియోగంపై అభ్యంతరాలు తెవనెత్తాలి
బచావత్ అవార్డుకు అనుగుణంగా నీటి వాటా...
300 ఆసుపత్రులపై కొరడా?
తీరు మారని దవాఖానాలపై చర్యలకు
రంగం సిద్ధం, 50శాతం పడకల స్వాధీనం
దిశగా ఆరోగ్యశాఖ అడుగులు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రైవేట్ హాస్పిటల్స్పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కరోనా చికిత్స ఫీజుల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా...
కెలికి కయ్యం
తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి అర్థంపర్థంలేని రాద్ధాంతం
రాష్ట్రం హక్కులపై కేంద్రానిది తప్పుడు విధానం
త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్లోఆంధ్రప్రదేశ్ నోరు మూయించాలి
రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం స్నేహహస్తం అందించాం
బేసిన్లు, బేషజాలు వద్దని స్పష్టంగా చెప్పా,...
ఆయకట్టు వైపు కృష్ణమ్మ అడుగులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు
సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదల
రైతులతో 9వ తేదీన మంత్రి పువ్వాడ భేటీ
కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరదనీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్...
రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం
ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ...
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి బుధవారం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రజల వనరుల శాఖ ఉత్తర్వులు...
ఆగస్టు 5న అపెక్స్ కమిటీ సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
పాల్గొననున్న తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు
కృష్ణా, గోదావరి జల వివాదాలే ప్రధాన ఎజెండా
పోతిరెడ్డిపాడు సామర్థం పెంపును అడ్డుకోనున్న తెలంగాణ
ఎపి 203 జిఒను రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య ఏర్పడిన...
108, 104 అత్యాధునిక అంబులెన్స్లను ప్రారంభించిన జగన్
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో 1088 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యాధునిక సౌకర్యాలతో సేవలందించేందుకు రూపొందించిన 108, 104 అంబులెన్స్లను బుధవారం...
మళ్లీ పల్లె బాట
హైదరాబాద్ లాక్డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
ప్రముఖ ఆర్థిక వేత్త బిపిఆర్ విఠల్ మృతిపట్ల కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ఐఎఎస్ అధికారి బిపిఆర్ విఠల్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం విఠల్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమ్మడి...
త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు
వచ్చే వారం నుంచి బస్సుల పరుగు
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....
నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు
రూ.50లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
రెండు టన్నుల విత్తనాలు, డిసిఎం, మిషన్
వివిధ బ్రాండ్లకు సంబంధించిన ప్యాకెట్లు స్వాధీనం
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మన తెలంగాణ/హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తయారు...
ప్రజాస్వామ్యం ఖూనీ చేసి… మర్చిపోయారా?: రోజా
అమరావతి: టిడిపి మహానాడు తీర్మానాలపై వైసిపి ఎంఎల్ఎ రోజా మండిపడ్డారు. మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదవి కోసం దివంగత...
పవన్ కల్యాణ్తో బండి సంజయ్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని పవన్కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఎపిలో బిజెపితో...
ఆంధ్ర అక్రమనీటి తరలింపును అడ్డుకోండి
కృష్ణా నీటివాటాల్లో తెలంగాణకు అన్యాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టులను నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీజలాల యాజమాన్యబోర్డుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఫిర్యాదు...
శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం
ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...
ధాన్యం సేకరణలో రెండవ స్థానంలో తెలంగాణ: ఎఫ్సిఐ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యాసంగిలో రైతులను నుంచి అధికమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తూ దేశంలోనే రెండవ స్థానాన్ని కైసవం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా...
ధాన్యంలో మనమే ధనికులం
దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇందులో తెలంగాణ వాటా 34.36లక్షల టన్నులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరేళ్ల ప్రణాళికలకు ఇది తార్కాణం
10లక్షల టన్నులతో రెండో స్థానంలో ఎపి
ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది....