Home Search
ఐడియా - search results
If you're not happy with the results, please do another search
పాదయాత్రకు పర్మిషన్ లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హత్ సే హత్...
నటుడు ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడవుతాడా?…(వీడియో)
హైదరాబాద్: వయస్సు పెరిగిపోతున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై ప్రభాస్ అభిమానులకు కుతూహలం ఉంది. కారణం ఏమిటని ఇప్పటికీ చాలా మంది కౌతుకంతో ఉన్నారు. ప్రభాస్ పెళ్లి ఇప్పటికీ ‘హాట్ టాపిక్’ అన్న దాంట్లో...
హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్..
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్...
క్రైమ్ డ్రామాగా ఆకట్టుకునే జగమే మాయ
ధన్య బాలకృష్ణన్, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జగమే మాయ. ఇన్ స్టంట్ కర్మ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై...
ఇవాళ శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం…
హైదరాబాద్: తెలంగాణలో ఏడో రోజు శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర మొదలైంది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. మంగళవారం ఉదయం ఆరాంఘర్ మీదుగా పురానాపూల్...
మోడీయిజం నూతన ఫాసిజం
జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
ఢిల్లీ ప్రగతి మైదాన్లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి
79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం
భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం
10శాతానికి పడిపోనున్న 2జి,...
నవకల్పనలదే భవిష్యత్తు
‘Entrepreneurship doesn’t work like a regular job. Often, you will be required to do many jobs at once: product develo pment, sales, finance, HR....
ఒకరికి ఒకటే పదవి.. రాహుల్ వివరణ
కొచ్చి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి కోసం పోటీపడే వారి గురించి రాహుల్ గాంధీ ఓ హెచ్చరిక చేశారు. ఒక్కరు ఒక్కపోస్టులో...
జియో టారిఫ్లు పెంచే అవకాశం
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆగస్ట్ 29న ఎజిఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో రిలయన్స్ జియో 5జి సేవల కోసం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు....
ఎయిర్టెల్ అదుర్స్
క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.1,607 కోట్లు చేరిన లాభం
గతేడాదితో పోలిస్తే 466 శాతం వృద్ధి
ఆదాయం రూ.18,220 కోట్లతో 27% జంప్
న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్...
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు
ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరు నియంతృత్వ పాలన సాగిస్తున్నారు
కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రోలు,నిత్యావసరాల...
ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: 1,50,173 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ...
ఐదో రోజులోకి ప్రవేశించిన స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , భారతీ ఎయిర్టెల్ వంటి ప్లేయర్ల నుండి ఇప్పటివరకు రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లను పొందిన తర్వాత 5జి స్పెక్ట్రమ్ కోసం వేలం శనివారం ఐదవ రోజు కొనసాగింది....
పాత రింగ్కు కొత్త కొత్త హంగు
బిఎస్ఎన్ఎల్ కు
రూ 1.64 లక్షల కోట్ల బాగోగుల ప్యాకేజ్
గ్రామీణ ప్రాంతాలకు 4 జి విస్తరణ
బిఎస్ఎన్ఎల్ బిబిఎన్ఎల్ విలీనం
కేంద్ర కేబినెట్ నిర్ణయం ...
పలు విధాలుగా మద్దతు చర్యలు
న్యూఢిల్లీ...
తొలి రోజే రూ.1.45 లక్షల కోట్లు
5జి వేలానికి భారీ డిమాండ్
2015తో పోలిస్తే ఇది రికార్డు స్థాయి
పోటీలో దిగ్గజ టెలికాం సంస్థలు
న్యూఢిల్లీ : మొబైల్ సిగ్నల్ కోసం ఉపయోగించే దేశీయ అతిపెద్ద స్పెక్ట్రమ్(5జి) వేలం తొలి రోజు దిగ్గజ వ్యాపార...
నాకు సూపర్ అనిపించింది
అక్కికేని నాగచైతన్య హీరోగా దిల్రాజు ప్రొడక్షన్స్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష్న్తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో...
‘ఆదిత్య బిర్లా ఎస్బీఐ కార్డ్” లాంచ్ చేసిన ఎస్బీఐ కార్డ్
న్యూఢిల్లీ: భారతదేశంలో కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే జారీచేసే అతిపెద్ద సంస్థ ఎస్బీఐ కార్డ్, ఆదిత్యా బిర్లా కెపిటల్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ (ABFL)తో వ్యూహాత్మక...
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్క్సో సన్కేర్ శ్రేణి విడుదల
న్యూఢిల్లీ: వేసవి ఎండలో మీ కొత్త బిఎఫ్ఎఫ్కు మైగ్లామ్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన POPxo suncare rangeతో హలో చెప్పండి. పాప్స్కో తన వినియోగదారులను సూర్యుని వేడితో కలిగే హానిని తప్పించేందుకు వినూత్న...