Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...
ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా!
న్యూఢిల్లీ: తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 810 తేదీల మధ్య వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే...
ఎన్నికల ముందు ఓటర్లకు తాయిలాలు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓటర్లను మభ్య పెట్టేందుకు తాయిలాలను పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది.ఉచితాల విషయంలో పన్ను చెల్లింపుదారుల...
ఈ నెల 3 నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం
హైదరాబాద్: ఈ నెల 3వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం పలుస్థాయిల్లో...
2029 నుంచే జమిలి ఎన్నికలు
2024లో సాధ్యం కాకపోవచ్చు: లా కమిషన్
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని...
2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు..
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు...
అక్టోబర్ 28న సింగరేణి ఎన్నికలు
హైదరాబాద్ ః సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నటు బుధవారం రిటర్నింగ్ ధికారి, చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్...
అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది. సింగరేణి ఎన్నికలకు మే 22న కేంద్ర...
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
* కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా నమోదు
* 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాం
* రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
వచ్చే నెలలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్.. !
హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన కార్యకలాపాలు వేగవంతం చేసింది. పార్లమెంట్ సమావేశాల వరకు...
ఎన్నికల ప్రచార కర్తగా లైలా..!
హైదరాబాద్ : ఓటు హక్కు ప్రాముఖ్యత తెలిపేందుకు ఎన్నికల సంఘం వినూత్నంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే నేపథ్యంలో పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సంఘం వేగం పెంచింది....
సెప్టెంబర్ 23న ఒకే దేశం, ఒకే ఎన్నికల కమిటీ తొలి సమావేశం: కోవింద్
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నట్లు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ప్రకటించారు.
మాజీ రాష్ట్రపతి కోవింద్...
ఎన్నికల సమయంలో చెక్పోస్ట్లు కీలక పాత్రను పోషిస్తాయి
సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి
జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్
మెదక్ ప్రతినిధి: రానున్న సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించే విధంగా...
ప్రతి పోలింగ్ కేంద్రానికి అధికారి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి అధికారిని నియమించే ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ‘మేరా...
జమ్ము కశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా సిద్ధమే
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి...
కేంద్రం గుప్పెట్లో ఎన్నికల కమిషన్!
కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిషన్ ఎన్నిక కమిటీ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య 11- ఆగస్టు 2023న న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎటువంటి చర్చకు అవకాశం...
కేంద్రంలో సంకీర్ణం.. మనమే కీలకం
భూదాన్ పోచంపల్లి: మాది చేతల ప్రభుత్వం..చేనేతల ప్రభుత్వమని చేనేత కార్మికుల రుణ మాఫీ కోసం కృషి చేస్తామని హైండ్లూమ్ జౌళీ ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పోచంపల్లి...
వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
బీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఓడిస్తాం: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని, దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో...
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్ కు మోడీ సర్కారు కుట్ర
తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి సర్కారు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓపెన్ రిగ్గింగ్ కు ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా,...