Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
చైనా మ్యాపు కుట్ర!
నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....
సరిహద్దు సమీపంలో చైనా బంకర్లు, సొరంగాలు
న్యూఢిల్లీ : ఉత్తర లద్దాఖ్ లోని సరిహద్దు సమీపం లో చైనా అనేక సొరంగాలు, బంకర్లు , రోడ్లు నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్గా మారాయి. ఇది తమ...
కొత్తమ్యాప్కు చైనా సమర్ధన… “అతిగా అర్థం” చేసుకోవద్దని భారత్కు అభ్యర్థన
బీజింగ్ : చైనా తాను విడుదల చేసిన 2023 కు సంబంధించి కొత్త “స్టాండర్డ్ మ్యాప్”ను బుధవారం సమర్ధించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్ తమ భూభాగాలుగా చూపిస్తూ చైనా ఇటీవల 2023 కొత్త...
మ్యాప్ వివాదంపై మళ్లీ చైనా పాతపాట
బీజింగ్: సరిహద్దుల విషయంలో భారత్పై పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బైటపెట్టుకుంది.అరుణాచల్ప్రదేశ్, అక్సాయ్చిన్లను తమ భూభాగంలో చూపుతూ చైనా విడుదల చేసిన మ్యాప్పై భారత్ తీవ్ర...
మ్యాప్లను తిరగరాయడం చైనాకు అలవాటే: ఖర్గే
న్యూఢిల్లీ: ఇతర దేశాలకు చెందిన భూభాగాలను కలిపేసుకుని మ్యాప్లను తిరగరాయడం చైనాకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అరుణాచల్ప్రదేశ్, అక్సాయ్చిన్ భారత్ భూభాగాలేనని ఖర్గే స్పష్టం చేశారు. చైనా...
దమ్ముంటే చైనాపై సర్జికల్ దాడి చేయాలి: సంజయ్ రౌత్
హైదరాబాద్: అరుణాచల్ప్రదేశ్ను చైనా తమ భూభాగంగా పేర్కొనడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)నేత సంజయ్ రౌత్ మోడీ సర్కార్పై మండిపడ్డారు. లడఖ్పై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, కేంద్రంలోని మోడీ సర్కార్కు దమ్ము, ధైర్యం...
మోడీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ జరపాలి: రౌత్
ఇముంబై:చైనా దురాక్రమణకు సంబంధించి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ లడఖ్లో చెప్పిందే నిజమైందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన...
చైనా భూభాగంగా అరుణాచల్ ప్రదేశ్: తాజా మ్యాప్ విడుదల
బీజింగ్: చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా...
ద్వారాలు తెరిచిన చైనా
తైపీ : చైనాకు వచ్చే ప్రయాణికులు ఇక కొవిడ్ లేదని తెలిపే పత్రం చూపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆంక్షలను సడలించారు. దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇది మైలురాయి అవుతుందని...
మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !
సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...
భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్నది సుస్పష్టం
లద్ధాఖ్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ లక్షంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం...
మోడీ,జిన్పింగ్ భేటీపై చైనా వింత వాదన
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల...
లద్ధాఖీల పచ్చిక భూములు చైనా కబ్జా: రాహుల్ ఆవేదన
లేహ్ : అత్యంత కీలకమైన లద్ధాఖ్ భూభాగంపై ప్రధాని మోడీ చెప్పేవని అబద్ధాలే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ప్రాంతంలో ఒక్క అంగుళం భూమి కూడా చైనాపరం కాలేదని...
చైనాతో చర్చల్లో సుహృద్భావం
భారత చైనా సైనికాధికారుల మధ్య 19వ భేటీ ఈ నెల 13, 14 తేదీల్లో మన దేశం వైపు గల చుషుల్ మోల్డో సరిహద్దు సమావేశ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాలు రెండు...
భారత్ చైనా మధ్య 19 వ దఫా చర్చలు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆగస్టు 13,14 తేదీల్లో కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు చుసుల్మాల్దో సరిహద్దులో జరిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాల్లో ఇరు...
పాక్ బలూచిస్థాన్లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....
పాక్, చైనాకు కౌంటర్..సరిహద్దులకు మిగ్ 29
శ్రీనగర్ : పాకిస్థాన్ , చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్బేస్ వద్ద అధునాతన మిగ్ 29...
కాంగ్రెస్ చైనా న్యూస్ క్లిక్ అక్రమ సంబంధాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ చైనా ఇతర జాతి వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయిందని, న్యూయార్క్టైమ్స్ వార్తాకథనంలో ఈ విషయం వెల్లడించారని బిజెపి విమర్శించింది. చైనా, ఇక్కడి కాంగ్రెస్, భారతీయ న్యూస్ వెబ్సైట్...
చైనా తైవాన్ మాల్కు ఇక చెక్..
న్యూఢిల్లీ : దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. పర్సనల్ కంప్యూటర్ల వంటివాటిపై ఈ...
చైనా బైబిల్ను తిరగరాయిస్తున్నదా?
మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ(సిసిపి) బైబిల్ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై...