Home Search
రవాణా వ్యవస్థ - search results
If you're not happy with the results, please do another search
బస్సుల్లో ఎక్కువగా మిస్లు మిస్సెస్లే
వాషింగ్టన్ : భారతదేశంలో ప్రజా రవాణా అంటే బస్సులు, రైళ్లలో అత్యధికంగా ప్రయాణించేది మహిళలే. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలో వ్లెడించారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే మహిళల్లో 84 శాతం...
ఆయిల్ ధరపై ఆంక్ష!
సంపాదకీయం: ఉక్రెయిన్ యుద్ధం అనేక మలుపులు తిరుగుతూ ప్రపంచంపై పలు రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతున్నది. అది కొనసాగే కొద్దీ మరెన్ని దుష్పరిణామాలకు దారి తీస్తుందో! యుద్ధం ప్రారంభమై ఎనిమిది మాసాలైంది. దాని...
ఐటి కారిడార్ లో రయ్ రయ్
అందుబాటులోకి శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
నిర్మాణం మొదటి దశ ఖర్చు మొత్తం రూ.466 కోట్లు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరవాసులకు మరో ప్రధాన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్ఆర్డిపి ద్వారా...
కేంద్ర బడ్జెట్లో మెట్రో 2 ఫేజ్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టడానికి ఆమోదించడానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని...
దేశాన్ని వెంటాడుతున్న పేదరికం
మన దేశంలో రోజు రోజుకీ పేదరికం, నిరుద్యోగం ప్రధానంగా పెరుగుతున్నాయి. ప్రతి మనిషి ఆదాయ మార్గాలు మాత్రమే పేదరికానికి ప్రధాన కారణం కాదు, ఆహారం, ఇల్లు, భూమి, ఆరోగ్యం పేదరికాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన...
114జంక్షన్ల అభివృద్దికి బల్దియా ప్రణాళికలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని 114 మేజర్ జంక్షన్ అభివృద్ధికి జిహెచ్ ఎంసి ప్రణాళికలను సిద్దం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరం అంతాకంత విస్తరిస్తుండడంతో అదే స్థాయిలో...
ఆహార, ఇంధన సరఫరా ఆటంకాలు తొలగాలి: ఎస్ సిఓ సదస్సులో ప్రధాని మోడీ
సమర్కండ్: భారత దేశాన్ని ప్రపంచంలోనే ‘తయారీ హబ్’ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఆ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపేర్కొన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో...
ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధి దిశలో కేంద్రం : గడ్కరీ
సౌర, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ వ్యవస్థ
నిర్మాణంలో 26 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్తు సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులను నడపడానికి వీలుగా ఎలక్ట్రిక్ హైవీలు అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర...
మౌలిక సదుపాయాలు
మౌలిక సదుపాయం అనగా ఒక ప్రాంతం.. ప్రాథమిక భౌతిక వ్యవస్థలైన రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, మురుగునీరు, నీటి సదుపాయంతో పాటు విద్యుచ్ఛక్తి వ్యవస్థలు. అలాగే భౌతికమైన మౌలిక సదుపాయాలు అనగా ప్రజాసేవలు,...
లంక అధ్యక్షుడు రాజపక్సా ఫరార్
లంక అధ్యక్షుడు రాజపక్సా ఫరార్
నిరసనలు జెండాలతో జనం దండుయాత్ర
ప్రెసిడెంట్ భవనం ముట్టడి
వెంట సూట్కేసులు ఓ బృందం
విదేశాలకా? సైనిక కేంద్రానికా
దిక్కుతోచని స్థితితో జనం తిరుగుబాట?
చేతకాని సర్కారుపై...
ముంబయిలో భారీ వర్షాలు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో థానే, నవీ ముంబయి నీట మునిగిపోయింది. అత్యంత భారీ...
మూసీకి అమృతం
ఎస్టిపిల నిర్మాణంతో నీటి వనరుల కాలుష్యాన్ని వంద శాతం తగ్గించవచ్చని వివరణ
అమృత్ 2 కింద రూ.2850 కోట్లు ఇవ్వాలని అభ్యర్థన
ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కారిడార్కు సహకరించాలని విజ్ఞప్తి రెండు అంశాలపై కేంద్ర మంత్రి...
అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి
సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల పిలుపు
వాణిజ్య సముదాయాలతో పాటు హోటళ్లు, థియేటర్ల నిర్మాణం
36 నెలల్లో నిర్మాణాలు పూర్తి
రెండోవిడతలో మరిన్ని స్టేషన్ల అభివృద్ధి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి....
షాంఘైలో లాక్డౌన్ ఆంక్షల సడలింపు… తిరిగి ప్రజాజీవనం ప్రారంభం
బీజింగ్: షాంఘై నగరంలో రెండునెలలుగా అమలవుతున్న తీవ్రమైన కొవిడ్ ఆంక్షలను గత రాత్రి నుంచి సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగి తమ జీవనాన్ని ప్రారంభించారు. షాంఘైలో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంది....
ఆర్టీసిలో ఇంధన పొదుపుపై అసత్య కథనాలు మానుకోండి: సజ్జనార్
ఆర్టీసిలో ఇంధన పొదుపు చాలా కాలం నుంచి కొనసాగుతుంది
దీనిపై అసత్య కథనాలు మానుకోండి
ఆర్టీసి ఎండి, విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసిలో ఇంధన పొదుపు చాలా కాలం నుంచి కొనసాగుతుందని, దీనిపై కొందరు అసత్య కథనాలను...
‘ధరేం’ద్ర మోడీ!
బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్...
ప్రతి నగరంలో ఓ వాహన తుక్కు కేంద్రం ఏర్పాటు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఒక వాహన తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తన లక్షమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ...
శ్రీలంకకు 40వేల టన్నుల భారత్ డీజిల్
ఇంధన సంక్షోభ దేశానికి రవాణా వెసులుబాటు
న్యూఢిల్లీ /కొలంబో : భారతదేశం నుంచి 40,000 టన్నుల డీజిల్తో కూడిన నౌక శ్రీలంకకు చేరుకుంది. చమురు సంక్షోభ శ్రీలంకకు భారతదేశం ఇస్తోన్న బిలియన్ డాలర్ల రుణ...
ఖర్కీవ్ను విడిచి పారిపోండి: భారతీయులకు ఎంబసీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని రెండవ అతి పెద్ద నగరమైన ఖర్కీవ్పై రష్యా సైనిక దాడి ఉధృతం అవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ నగరాన్ని విడిచి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇండియన్ ఎంబసీ...
హైదరాబాద్ టూ వరంగల్.. గంటలోగా జర్నీ పూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల పరిధిలో త్వరలోనే అందుబాటులోకి రానున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్) త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు...