Friday, May 24, 2024
Home Search

రవాణా వ్యవస్థ - search results

If you're not happy with the results, please do another search

మియాపూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సిటీబ్యూరో: మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్‌క్లేవ్,...
Hyderabad metro train created new record

సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ 40 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు విజయవంతంగా చేరవేస్తూ విశేషమైన మైలురాయిని సాధించింది. నవంబర్ 29, 2017న ప్రారంభమైనప్పటి నుండి, హైదరాబాద్ మెట్రో నగరం రవాణా...

ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు…

భద్రాద్రి కొత్తగూడెం : ఈ ఏడాది మండే ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సామాన్యుడు కొనలేని స్థితిలో రేట్లు పెరిగాయి. టమాట ధర సెంచరీ దాటి...
New buses for Market competition

మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త బస్సులు అందుబాటులోకి…

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ : ప్రజలకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్షంగా ముందుకెళుతున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్ లో...

కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే

హైదరాబాద్: బిజెపి, టిఆర్‌ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన...
No Alliance in Maharashtra says CM KCR

మహారాష్ట్రలో పొత్తు పెట్టుకోం

అన్ని ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పోటీ ఇవిఎంలకు బదులు బ్యాలెట్‌లతోనే ఎన్నికలు నిర్వహించాలి : సిఎం కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడితో తమ భారత రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకోదని తెలంగాణ...
Dasoju Sravan about Odisha Train Accident

రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి: దాసోజు శ్రవణ్

రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్: 300 మందికి పైగా ప్రాణాలను...
TIDCO houses in telugu

అమరావతిలో పేదలకు “పట్టా”భిషేకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో సిఎం జగన్ మోహన్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు సిఎం జగన్ అందజేయనున్నారు. సిఆర్‌డిఎ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల...
Minister KTR inaugurated Vaikunta Dhaamam at Begumpet

బేగంపేటలో వైకుంఠ ధామాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: బేగంపేటలోని ధనియాలగుట్టలో వైకుంఠ ధామాన్ని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అమెరికాలో కూడా సమస్యలు ఉంటాయని అన్నారు. ప్రజలు...
Rahul gandhi elections campaign in Bangalore bus

బెంగళూరు బస్సులో రాహుల్ ఎన్నికల ప్రచారం

  బెంగళూరు: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సోమవారం బెంగళూరులో బిఎంటిసి బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ సోమవారం ఉదయం...
Bus officers in villages

ఊరికో బస్ ఆఫీసర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్శించేందుకు...
police check post in kamareddy district

జిల్లా సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్

బీబీపేట్ : జిల్లాలోని బీబీపేట్ మండలం జిల్లా సరిహద్దు ఏరియా సిద్దిపేట్, వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారి తుజాల్‌పూర్ ఏరియాలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు...
she is wearing a two-piece outfit

పబ్లిక్ లో ఇదేం డ్రెస్…. మెట్రో వార్నింగ్… వీడియో వైరల్

కురచ డ్రెస్‌లో మెట్రోలో మహిళ: డిల్లీ మెట్రో ఏమన్నదంటే..(వైరల్ వీడియో)   న్యూస్‌డెస్క్: ఢిల్లీ మెట్రోలో కురుచ దుస్తులు ధరించి ప్రయాణించిన ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు...
Panchayat Raj Department Rs. 31,426 crore has been allocated

పల్లెకు పట్టం కట్టిన బడ్జెట్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి...
Radio in TSRTC Buses

టిఎస్ ఆర్టీసి బస్సుల్లో రేడియోల ఏర్పాటు..

హైదరాబాద్: ప్రయాణికులకు మరింతగా చేరువయ్యేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టిఎస్ ఆర్టీసి రేడియో’ను ఏర్పాటు...
Telangana state is best in IT progress in India

సమర్థత.. సుస్థిరత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి ప్రగతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం...
Huge Traffic Jam In Delhi

ఢిల్లీలో మైళ్ల కొద్దీ ట్రాఫిక్ జాంలు

ఖాజా మొయినుద్దిన్ జులూస్ ధమాకా న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ట్రాఫిక్ జాంలు జనాలకు నరకం చూపాయి. ఓ మతపరమైన ప్రదర్శన సాగేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వడంతో దారిమళ్లింపులకు దిగడంతో కిలోమీటర్ల...
KTR Invited International Meetings

కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రి….

హైదరాబాద్ : హైదరాబాద్ నగరాభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి లేదని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...

త్వరలో కొత్త 300 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసితో ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఆయా సందర్భాలలో ఆర్టీసి సేవలను వినియోగించుకున్న రోజులను మరచిపోలేరంటూ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, మేనేజింగ్...
China deploys largest number of drones and fighter jets

‘చైనా’ యుద్ధోన్మాదం

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఆవలివైపున తవాంగ్ ఇతర ప్రాంతాలకు సమీపంలోనే చైనా అత్యధిక సంఖ్యలో డ్రోన్లను, యుద్ధ విమానాలను మొహరించుకుని ఉన్నట్లు ఈ ఇమేజ్‌లతో స్పష్టం అయింది. వీటిని ప్రధాన టిబెట్...

Latest News